భారతీయ కాపు సేవా సమితి పాలకొల్లు నియోజకవర్గం పోడూరుమండలం, మండల మహిళా అధ్యక్షురాలుగా దేవరపు రేఖాదేవి నియమితులయ్యారు. ఈ మేరకు భారతీయ కాపు సేవా సమితి వ్యవస్థాపక మరియు జాతీయ అధ్యక్షులు కాలవ వెంకటేశ్వరరావు ( కన్నా) నియామక పత్రాన్ని రేఖా దేవి నియమిస్తూ నియామక పత్రాన్ని శనివారం పాలకొల్లు కేంద్ర కార్యాలయంలో జాతీయ మహిళా కన్వీనర్ వన్నెంరెడ్డి భవానితో కలిసి అందజేసినారు.

Leave feedback about this