తెలుగులో వినూత్న సినిమాలకు ఎప్పుడు ఆదరణ ఉంటుందనే విషయం తెలిసిందే. కంటెంట్ బాగుంటే పరభాష సినిమాలను నెత్తిన పెట్టుకుంటారు ప్రేక్షకులు. అలాంటిది తెలుగులో కొత్తదనంతో సినిమాలు వస్తే అసలు వదిలిపెట్టారు. ఆ కోవాలో వచ్చిన సినిమానే “చౌర్య పాఠం”. టైటిల్ దగ్గర నుంచి టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. “చౌర్య పాఠం” నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో వచ్చిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్. ఈ సినిమాలో ఇంద్ర రామ్ హీరోగా పరిచయం అవుతుండగా, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్గా నటించారు. రాజీవ్ కనకాల, మాస్ట్ అలీ వంటి నటులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు త్రినాథ రావు నక్కిన ఈ చిత్రాన్ని నిర్మించారు. కామెడీ & క్రైమ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం .
సినిమా
“చౌర్య పాఠం” సినిమా రివ్యూ.. క్షణ క్షణం ఉత్కంఠ
- by kadali Lavanya
- April 26, 2025
- 0 Comments
- Less than a minute
- 15 Views
- 1 month ago

Leave feedback about this