apollonews.in Blog సినిమా “చౌర్య పాఠం” సినిమా రివ్యూ.. క్షణ క్షణం ఉత్కంఠ
సినిమా

“చౌర్య పాఠం” సినిమా రివ్యూ.. క్షణ క్షణం ఉత్కంఠ

తెలుగులో వినూత్న సినిమాలకు ఎప్పుడు ఆదరణ ఉంటుందనే విషయం తెలిసిందే. కంటెంట్ బాగుంటే పరభాష సినిమాలను నెత్తిన పెట్టుకుంటారు ప్రేక్షకులు. అలాంటిది తెలుగులో కొత్తదనంతో సినిమాలు వస్తే అసలు వదిలిపెట్టారు. ఆ కోవాలో వచ్చిన సినిమానే “చౌర్య పాఠం”. టైటిల్ దగ్గర నుంచి టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. “చౌర్య పాఠం” నిఖిల్ గొల్లమారి దర్శకత్వంలో వచ్చిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్. ఈ సినిమాలో ఇంద్ర రామ్ హీరోగా పరిచయం అవుతుండగా, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటించారు. రాజీవ్ కనకాల, మాస్ట్ అలీ వంటి నటులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు త్రినాథ రావు నక్కిన ఈ చిత్రాన్ని నిర్మించారు. కామెడీ & క్రైమ్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం .

Exit mobile version