June 7, 2025

భక్తి

భక్తి

తిరుమల భద్రతపై ప్రభుత్వం కొత్త ప్రతిపాదన?

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. మంగళవారం నాడు 74,020 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 31,190 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.27 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో 14 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో

Read More
భక్తి

TTD: శ్రీవారి భక్తులకు సులభ దర్శనం – ఆ సమయాల్లో మాత్రమే..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోంది. వేసవి రద్దీ గతం కంటే పెరుగుతుందనే అంచనాలతో సిఫారసు లేఖలను రద్దు చేసారు. అయితే, రద్దీ అంచనాకు తగినట్లుగా లేకపోవటంతో తిరిగి బ్రేక్ దర్శనం కోసం సిఫారసు లేఖలను పునరుద్ద రిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక.. బ్రేక్ దర్శనాల మార్పును ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న టీటీడీకి సానుకూల ఫలితాలు కనిపించాయి. సామాన్య భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం జరుగుతోంది. ఆ సమయాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు

Read More
భక్తి

TTD: భక్తులకు బంపరాఫర్ – ఇలా చేస్తే కుటుంబం మొత్తానికి వీఐపీ బ్రేక్ దర్శనం..!!

Tirumala: టీటీడీ మరో అరుదైన అవకాశం కల్పించింది. ప్రస్తుతం వేసవి సెలవుల్లోనూ తిరుమల లో రద్దీ సాధారణంగా ఉంది. రద్దీ కారణంగా జూలై 15 వరకు నిలుపుదల చేసిన వీఐపీ సిఫారసు లేఖలను .. ఇప్పుడు రద్దీ తగ్గటంతో తిరిగి పునరుద్దరించారు. నేటి నుంచి సిఫారసు లేఖలను టీటీడీ అనుమతిస్తోంది. రేపు (శుక్రవారం) నుంచి బ్రేక్ దర్శనాలు కేటాయించనున్నారు. కాగా, ఇదే సమయంలో టీటీడీ యువత కోసం మరో నిర్ణయం అమలు చేస్తోంది. టీటీడీ నిర్దేశించిన విధంగా

Read More
భక్తి

TTD: శ్రీవారి దర్శన టికెట్లు మిగిలిపోతున్నాయా – టీటీడీ క్లారిటీ..!!

Tirumala: తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. ఈ సారి వేసవి సెలవుల్లో రద్దీ పెరుగుతుందనే అంచనాలతో టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు చేసారు. బ్రేక్ దర్శనాలను రద్దు చేసారు. జూలై 15వ తేదీ వరకు సిఫారసు లేఖలను అనుమతించమని వెల్లడించారు. అయితే, టీడీపీ అంచనా లు తప్పుతున్నాయి. వేసవి రద్దీ ఆశించిన స్థాయిలో లేదు. దర్శన క్యూ లైన్లు కొన్ని సందర్భాల్లో ఖాళీగా కనిపిస్తున్నాయి. అనూహ్యంగా వారం రోజులుగా శ్రీవాణి దర్శన టికెట్లు సైతం మిగిలిపోతున్నట్లు వార్తలు

Read More
భక్తి

నరసాపురం: ఘనంగా వాసవి మాత జయంతి

ఆర్యవైశ్య కుల దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు బుధవారం నరసాపురంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రామాలయంలో కొలువై ఉన్న శ్రీ వాసవి మాతను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో భక్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు నూలి శ్రీనివాస్, సెక్రటరీ కంచర్ల బాబ్జి, తదితరులు పాల్గొన్నారు.

Read More
భక్తి

ఇండియాను వీడి ఆ దేశానికి వెళ్లిపోతున్న కోహ్లీ..?

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినీ-క్రీడా రంగాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన జంటలలో విరాట్ కోహ్లీ ,అనుష్క శర్మ కూడా ఒకరు. విరాట్ కోహ్లీ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరైతే, అనుష్క శర్మ బాలీవుడ్‌లో ప్రముఖ నటి. వీరిద్దరి కలయిక సినీ-క్రీడా ప్రేమికులను ఒకే చోట చేర్చింది. ఆ యాడ్ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లు రిలేషన్‌లో వీరిద్దరు

Read More
భక్తి

పాలకొల్లు: అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు

పాలకొల్లు పట్టణం నరసాపురం రోడ్డులో కొలువై ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు బాలసుబ్రమణ్య చైనులు స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. స్వామి వారికి పంచామృతాభిషేకాలు, పుష్పార్చన నిర్వహించారు. వేకువ జాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Read More
భక్తి

తిరుమలకు వచ్చే వారికి గుడ్ న్యూస్

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు శ్రీవారి దర్శించుకున్న భక్తుల సంఖ్య 80 వేలను అధిగమించింది. ఆ ఒక్క రోజే 83,380 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,936 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచివుండలేదు. క్యూలైన్ ద్వారా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 2 నుంచి 4 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లల్లో

Read More
భక్తి

తిరుపతి లోకల్స్‌కు అలర్ట్

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం నాడు 57,863 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 31,030 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.04 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు,

Read More
భక్తి

TTD: మారిన దర్శనాల వేళలు, ఏ కోటా ఎప్పుడంటే – భక్తులకు కీలక సూచనలు..!!

Tirumala: తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం అందుతోంది. వేసవి సెలవులు.. వారాంతంలో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. దీంతో, టీటీడీ దర్శన వేళల్లో మార్పులు చేసింది. బ్రేక్ దర్శన సమయాలను నేటి నుంచి ప్రయోగాత్మకంగా మార్పు చేసి అమలు చేస్తున్నారు. అదే సమయంలో ఏ కోటా దర్శనం ఎప్పుడో టీటీడీ స్పష్టత ఇచ్చింది. సామాన్య భక్తులకు మరో గంట దర్శన సమయం పెరిగింది.తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనాల మార్పు

Read More