ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్బంగా గురువారం పాలకొల్లు ఆపద్బంధు బ్లడ్ బ్యాంకు సౌజన్యంతో పలువురు తలసేమియా బాధితులకు బ్లడ్ ప్యాకెట్లు, ఫిల్టర్ సెట్ లను రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి తులా రామలింగేశ్వరరావు చేతులు మీదుగా అందజేశారు. అయన మాట్లాడుతూ తలసేమియా వ్యాది చిన్న వయసులో జన్యు లోపం వల్ల వస్తుందని ప్రతీ 15 రోజులకు, నెల రోజులకు రక్తం ఎక్కుంచుకుంటేనే జీవనం సాగించగలమన్నారు.
Leave feedback about this