పాలకొల్లు మండలం దగ్గులూరు, గవరపేట గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మంగళవారం జరిగింది. వ్యవసాయ శాఖ ఏ. డి. ఏ పార్వతి మాట్లాడుతూ దాళ్వా సీజన్ లో ఈ పంట నమోదు జరుగుతుందని, రైతులు తమ చేలలో ఏ వరి రకం సాగు చేస్తున్నారనే విషయాన్ని నమోదు చేయించుకోవాలని చెప్పారు. డ్రోన్లతో పిచ్చికారి చేసుకోవడం వలన ఖర్చు సమయం ఆదా అవుతుందని తెలిపారు. సర్పంచ్ పొలిమేర వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు
తాజా వార్తలు
పాలకొల్లు: దగ్గులూరు గవరపేట గ్రామాల్లో పొలం పిలుస్తుంది
- by Devi
- January 29, 2025
- 0 Comments
- Less than a minute
- 17 Views
- 4 months ago
Leave feedback about this