Pariksha Pe Charcha 2025 PPC Registration for 8th Edition : విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)తో ముచ్చటించే సువర్ణావకాశం పరీక్షా పే చర్చ (Pariksha Pe Charcha) కార్యక్రమం. ప్రతి యేటా పరీక్షల కాలం ప్రారంభానికి ముందు జనవరి నెలలో ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానించగా.. విశేష స్పందన లభించింది. ఈ 8వ సీజన్ PPC 2025 కార్యక్రమానికి ఊహించని విధంగా దేశవ్యాప్తంగా ఏకంగా 3.5 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
ఎడ్యుకేషన్ & కెరీర్
Pariksha Pe Charcha 2025 Date : పరీక్షా పే చర్చ కార్యక్రమానికి దరఖాస్తుల వెల్లువ.. ఏపీ నుంచి 21 లక్షల మంది రిజిస్ట్రేషన్!
- by kowru Lavanya
- January 23, 2025
- 0 Comments
- Less than a minute
- 59 Views
- 5 months ago
Leave feedback about this