తణుకు:
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎస్సై ఎ.జి.ఎస్.మూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన ఎస్సై జిల్లా హెడ్క్వార్టర్స్ కు ఇటీవల రిపోర్ట్ చేశారు. శుక్రవారం ఉదయం ఆయన సిఎం బందోబస్తు కు హాజరుకావాల్సి ఉంది కానీ ఉదయం తుపాకీతో కాల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

Leave feedback about this