ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా Lion శ్రీమతి వంక రాజుకుమారి గారు విచ్చేసి తమ అమూల్యమైన సందేశం తో పేషెంట్లు అందరికీ ఆహార నియమాలు, జంక్ ఫుడ్ మొదలైనవి పూర్తిగా మానేసి
వైద్యులు సూచించిన వ్యాయామాలు పాటించి తమ తమ ఆరోగ్యాన్ని పునరుద్దించుకోవలసిందిగా కోరు తూ చక్కని అవగాహన కల్పించారు..
పేషెంట్లు ఎక్కువమంది వస్తున్న కారణంగా అందరికీ తగు న్యాయం చేకూర్చే విధంగా మొత్తం యూనిట్ని పూర్తిగా 10.Beds నుండి 15 Beds తో
విస్తరించినామని తెలియజేశారు.
డయాలసిస్ యూనిట్ సెక్రటరీ బాబుజీ రావు మాట్లాడుతూ
November 12 ..2016 నుండి 28 Febravary 2025.
9 సంవత్సరంలోకి అడుగిడి పేషెంట్స్ కు అత్యున్నత విలువైన సౌకర్యాలు అందిస్తూ ప్రజలను పొందుతున్నామని అలాగే ప్రభుత్వం వారి ద్వారా రావలసిన బకాయిలు
Rs1.95 ,94,680/- ఉందని తెలియజేశారు. ఆర్థికపరంగా అత్యంత భారమై నా శ్రీ వంకా రవీంద్రనాథ్ MLC.గారి ఫ్యామిలీ ఈ మొత్తం భరిస్తూ ఎక్కడ ఏ లోటు లేకుండా యూనిట్ ని సకల
సౌకర్యాలతో నడుపుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే రావలసిన బాకీ ని యావత్తు తొందరగా చెల్లించి మాకు ప్రోత్సాహాన్ని అందించాలని బాబూజీ రావు కోరారు. పేషంట్స్ కేక్ కట్ చేసి ఈ వరల్డ్ కిడ్నీ డే ని ఉత్సాహంగా జరుపుకున్నారు.
యూనిట్ లోని పేషంట్స్ అందరకు యాపిల్స్ జామకాయలు అందజేసినారు.
ఈ కార్యక్రమానికి మన ఏరియా హాస్పటల్ డాక్టర్స్ శ్రీమతి శారదా ప్రసన్న మరియు డాక్టర్ ధర్మ తేజ గారు విచ్చేసి పేషంట్స్ను పరీక్షించి వారికి అవసరమైన అవగాహన కల్పించినారు.
Dr. ధర్మ తేజ రెగ్యులర్గా వస్తు యూనిట్ లోని పేషెంట్స్ అందరి బాగోగులు తెలుసుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్బు ప్రెసిడెంట్ లైన్ ప్రసన్నకుమార్ Undurthi ట్రెజరర్ లైన్ Chirla వెంకటేశ్వరరావు.
లైన్స్ క్లబ్ డైరెక్టర్ లైన్ కుడారి రజిని…
Tanuku senior Citizens Welfare Association President
Lion Karunakar Choudary..
మరియు హాస్పటల్ స్టాఫ్ హాజరై కార్యక్రమం దిగ్విజయం చేసినారు.

Leave feedback about this