రాష్ట్ర మంత్రిగా నిమ్మల రామానాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి పాలకొల్లులోని కార్యాలయానికి వచ్చిన ప్రజల యొక్క సమస్యలపై అర్జీలు స్వీకరించి అక్కడకక్కడే పరిష్కార చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలిచ్చారు. వైద్యం కోసం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని మాట్లాడారు.
తాజా వార్తలు
పాలకొల్లు: అర్ధరాత్రి వరకు ప్రజా సమస్యలపై చర్యలు
- by kadali Lavanya
- February 1, 2025
- 0 Comments
- Less than a minute
- 23 Views
- 4 months ago
Leave feedback about this