apollonews.in Blog తాజా వార్తలు పాలకొల్లు: అర్ధరాత్రి వరకు ప్రజా సమస్యలపై చర్యలు
తాజా వార్తలు

పాలకొల్లు: అర్ధరాత్రి వరకు ప్రజా సమస్యలపై చర్యలు

రాష్ట్ర మంత్రిగా నిమ్మల రామానాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి పాలకొల్లులోని కార్యాలయానికి వచ్చిన ప్రజల యొక్క సమస్యలపై అర్జీలు స్వీకరించి అక్కడకక్కడే పరిష్కార చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలిచ్చారు. వైద్యం కోసం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని మాట్లాడారు.

Exit mobile version