apollonews.in Blog ఎడ్యుకేషన్ & కెరీర్ ‘తల్లికి వందనం’ అమలు వారికే – తాజా నిర్ణయం, మార్గదర్శకాలు..!!
ఎడ్యుకేషన్ & కెరీర్

‘తల్లికి వందనం’ అమలు వారికే – తాజా నిర్ణయం, మార్గదర్శకాలు..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు వేగవంతం చేసింది. వచ్చే నెల మే లో తల్లికి వందనం అమలుకు ప్రభుత్వం నిర్ణయిం చింది. అన్నదాత సుఖీభవ పథకం కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో కలిపి మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో రూ 20 వేలు జమ చేయాలని నిర్ణయించింది. ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీలో పథకాలతో పాటుగా అమరావతి పనుల ప్రారంభం.. ప్రధాని రాకతో సహా పలు కీలక అంశాల కు ఆమోద ముద్ర వేయనున్నారు.

Exit mobile version