apollonews.in Blog రాష్ట్రీయ వార్తలు అమరావతికి వరద ముప్పు? తప్పించేందుకు సర్కార్ కీలక అడుగు..!
రాష్ట్రీయ వార్తలు

అమరావతికి వరద ముప్పు? తప్పించేందుకు సర్కార్ కీలక అడుగు..!

ఏపీ రాజధాని అమరావతికి వరద ముప్పు పొంచి ఉందన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ఎంత లేదు లేదు అంటున్నా రాజధానికి ఉన్న వరదల ముప్పుపై ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో ప్రభుత్వం వరదల నివారణకు అమరావతి రాజధానిలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలో కార్యాచరణ కూడా ప్రారంభించబోతోంది.

Exit mobile version