June 8, 2025

Blog

ఎడ్యుకేషన్ & కెరీర్

ఏపీలో టీచర్ల బదిలీలు- వీరికి తప్పనిసరి, వారికి మినహాయింపు..!!

ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీకి రంగం సిద్దం చేస్తోంది. ఇప్పటికే ఈ మేరకు ప్రణాళికలు రూపొందించింది. ఉపాధ్యాయ సంఘాలతో చర్చల తరువాత మార్గదర్శకాలకు తుది రూపం ఇచ్చింది. ఈ నెల 15 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. సర్వీసుకు ప్రామాణిక తేదీగా మే 31ని నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాలతో అంధ టీచర్లకు బదిలీల నుంచి మినహాయించారు. కాగా, పోస్టుల హేతుబద్ధీకరణ, బదిలీల ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయనుంది.ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలు ..

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: ఎకరానికి 50 వేలు పైనే ఆదాయం వస్తుంది

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోనే మూడు మండలాలలో 372, 147 ఎకరాల్లో వరి ధాల్వా సాగు చేయడం జరిగిందని వ్యవసాయ అధికారిణి పార్వతి గురువారం అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎకరానికి 50, 000 పైనే ఆదాయం వస్తుందని ఆమె అంచనా వేసారు. అలాగే ఈ ఏడాది ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంట బాగా పండిందని ఆమె పేర్కొన్నారు.

Read More
ఆరోగ్యం

పాలకొల్లు : తలసేమియా బాధితులకు బ్లడ్ ప్యాకెట్లు అందజేత

ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్బంగా గురువారం పాలకొల్లు ఆపద్బంధు బ్లడ్ బ్యాంకు సౌజన్యంతో పలువురు తలసేమియా బాధితులకు బ్లడ్ ప్యాకెట్లు, ఫిల్టర్ సెట్ లను రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి తులా రామలింగేశ్వరరావు చేతులు మీదుగా అందజేశారు. అయన మాట్లాడుతూ తలసేమియా వ్యాది చిన్న వయసులో జన్యు లోపం వల్ల వస్తుందని ప్రతీ 15 రోజులకు, నెల రోజులకు రక్తం ఎక్కుంచుకుంటేనే జీవనం సాగించగలమన్నారు.

Read More
తాజా వార్తలు

పాక్‌పై భారత ఆర్మీ సంధించిన ఆయుధాలు ఇవే- పాక్ డ్రోన్లు మటాష్

India Pakistan War: పాకిస్తాన్‌పై దండెత్తింది భారత్. జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ పొడవునా డ్రోన్లు, మిస్సైళ్లతో పాకిస్తాన్ సాగించిన దాడికి ప్రతీకారంగా యుద్ధానికి దిగింది. రాజధాని ఇస్లామాబాద్, లాహోర్, సియాల్‌కోట్ వంటి నగరాలపై విరుచుకుపడుతోంది. రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడిపారక్కడి జనం. తొలుత పాకిస్తాన్ గురువారం రాత్రి జమ్మూ కాశ్మీర్‌‌పై భారీ ఎత్తున దాడికి పాల్పడింది. తొలుత డ్రోన్లతో దాడి చేసింది. ఆ తరువాత మోర్టార్ షెల్స్‌తో విరుచుకుపడింది. అనంతరం మిస్సైళ్లనూ సంధించింది. మొత్తంగా ఎనిమిది

Read More
సినిమా

HIT 3 Day 8 Collection : బుకింగ్స్ డ్రాప్ .. హిట్ 3కి దారుణంగా కలెక్షన్స్, నాని మూవీకి ఎన్ని కోట్లంటే?

నేచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి జంటగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్ 3. నాని క్రేజ్, హిట్ ఫ్రాంఛైజీ మీదున్న బ్రాండ్ కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే సందడి చేస్తోంది. నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన హిట్ 3.. సోమవారం నుంచి మాత్రం కలెక్షన్స్ కోల్పోతూ వస్తోంది. మే 1న కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా హిట్ 3 విడుదలైంది. వాల్

Read More
తాజా వార్తలు

హైదారాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఉచిత అంబులెన్స్ లో స్వగ్రామానికి చేర్పించడానికి సహాయి పడిన లయన్ గట్టిమ్ మాణిక్యాలరావు

పశ్చిమ గోదావరి జిల్లా మట్టపర్రు గ్రామానికి చెందిన సిర్రా మంగ మృత దేహాన్ని ప్రభుత్వ సహాయం తో మస్కట్ దేశం నుండి స్వగ్రామానికి చేర్పిస్తు హైదారాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఉచిత అంబులెన్స్ లో స్వగ్రామానికి చేర్పించడానికి సహాయి పడిన లయన్ గట్టిమ్ మాణిక్యాలరావు

Read More
భక్తి

నరసాపురం: ఘనంగా వాసవి మాత జయంతి

ఆర్యవైశ్య కుల దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు బుధవారం నరసాపురంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని రామాలయంలో కొలువై ఉన్న శ్రీ వాసవి మాతను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో భక్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు నూలి శ్రీనివాస్, సెక్రటరీ కంచర్ల బాబ్జి, తదితరులు పాల్గొన్నారు.

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: ప్రభుత్వ పాఠశాలలో అల్లూరి వర్థంతి

పాలకొల్లు పట్టణంలోని జీవీఎస్ వీఆర్ఎం మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం రాయపూడి భవాని ప్రసాద్ పాల్గొని అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ, సీతారామరాజు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా సవర జాతీయులతో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారన్నారు.

Read More
తాజా వార్తలు

పాలకొల్లులో వంతెనకు మంత్రులు శంఖుస్థాపన

రాష్ట్రంలో మున్సిపాలిటీలు, ఆనుకుని ఉన్న పంచాయతీ ల అనుసంధానంకు రోడ్లు, వంతెనల నిర్మాణానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. పాలకొల్లు 26వ వార్డు నుంచి రూరల్ పంచాయితీకి రూ.43 లక్షలతో నిర్మించే వంతెనకు మంత్రి బుధవారం మంత్రి శంఖుస్థాపన చేశారు. ఈ రోడ్ వలన భవిష్యత్తులో జాతీయ రహదారికి అనుసంధానం ఏర్పడుతుందని మంత్రి చెప్పారు.

Read More
తాజా వార్తలు

మోదీ యుద్ధతంత్రం, పాక్ ను ఏమార్చి – ఆపరేషన్ సింధూర్ వేళ ఆ నాలుగు గంటలు…!!

ఆపరేషన్ సింధూర్. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హోరెత్తుతోంది. పహల్గాం ఉగ్రదాడితో ఒక్క సారి గా పరిస్థితులు మారిపోయాయి. ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తామంటూ ప్రధాని నినదించారు. పహల్గాం దాడి జరిగిన నాటి నుంచి త్రివిధ దళాలు.. జాతీయ భద్రతా సలహదారులతో ప్రధాని వరుస సమావేశాలు నిర్వహించారు. తొలుత దౌత్య పరంగా పాక్ ను ఏకాకిని చేసారు. సింధూ నీటి నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసలు దాడుల గురించి ఆలోచన లేని సమయంలో 25 నిమిషాల్లో పాక్ లోకి

Read More