June 10, 2025

Blog

ఎడ్యుకేషన్ & కెరీర్

టీచర్ల బదిలీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-త్వరలో ఆ లిస్ట్ రిలీజ్..!

ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం చేస్తున్న కసరత్తు కీలక దశకు చేరుకుంది. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేకంగా చట్టం తీసుకురాబోతున్న ప్రభుత్వం..అంతకు ముందే వారి సర్వీస్ సీనియార్టీ జాబితాల తయారీపై ఫోకస్ పెడుతోంది. ఇందులో భాగంగా బదిలీలకు అవసరమైన సీనియార్టీ లెక్కింపు విషయంలో ఉపాధ్యాయ సంఘాలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు.

Read More
సినిమా

అలా ఉంటే జీవిత భాగస్వామిని కోల్పోవాల్సి వస్తుంది: సమంత

దక్షిణాది బ్యూటీ సమంత గురించి పరిచయం అవసరంలేదు. ఆమె గురించి దేశంలోనే తెలియనివారు లేరు. ఎందుకంటే బాలీవుడ్ హీరోయిన్లను కూడా తోసిరాజని రెండు సంవత్సరాల నుంచి ఒక్క సినిమా చేయనప్పటికీ దేశంలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది. ఇటీవలే వచ్చిన సిటాడెల్ రీమేక్ వెబ్ సిరీస్ హనీబన్నీతో ఆకట్టుకుంది. వరుణ్ ధావన్ తో కలిసి యాక్షన్ సన్నివేశాల్లో నటించి ఓహో అనిపించింది. ప్రస్తుతం మాఇంటి బంగారం పేరుతో ఓ సినిమా, రక్త్ బ్రహ్మాండ్ పేరుతో

Read More
సినిమా

“ఛావా” రికార్డ్ కలెక్షన్స్.. అదొక్కటే మైనస్..

“యూరీ సర్జికల్” స్ట్రైక్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్. ఆ తర్వాత “సర్ధార్ ఉద్దమ్”, “సామ్ బహదూర్” లాంటి సందేశాత్మక చిత్రాలతో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు. తాజాగా విక్కీ కౌశల్ నటించిన చిత్రం “ఛావా”. ఈ మూవీ ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. విడుదలైన తొలిరోజే రూ. 31 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈ క్రమంలో ఈ ఏడాదిలోనే బాలీవుడ్ లో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన

Read More
భక్తి

TTD: నడిచి దర్శనంకు వచ్చే భక్తులకు అలర్ట్ – టీటీడీ కీలక మార్పులు..!!

Tirumala: తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. నడకదారి మార్గంలో నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తారు. తాజాగా టీటీడీ ఈ మార్గంలో కొన్ని కీలక నిర్ణయా లను అమలు చేస్తోంది. తిరుమల- తిరుపతి పరిధిలో చిరుతల సంచారంతో కొన్ని ఆంక్షలు విధించింది. భద్రతా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండు రోజుల క్రితం అలిపిరి-తిరుమల నడక మార్గంలోని ఏడో మైలు దగ్గర చిరుత సంచారంతో టీటీడీ విజిలెన్స్‌

Read More
సినిమా

తమన్​ కు బాలయ్య సర్‌ప్రైజ్ గిఫ్ట్ – విలువ ఎంతో తెలుసా..!!

నందమూరి బాలకృష్ణ ఏం చేసినా ఓ ప్రత్యేకత ఉంటుంది. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు బాలయ్య ఖరీదైన బహుమతి ఇచ్చారు. బాలయ్య – తమన్ కాంబోలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. ఈ ఇద్దరి మధ్య సినిమాల కంటే మంచి రిలేషన్ ఉంది. బాలయ్య సినిమాకు తమన్ మ్యూజిక్ ఉండాల్సిందే అనే విధంగా వీరిద్దిరి కాంబో హిట్ అయింది. తాజాగా బాలయ్య సినిమా డాకూ మహరాజ్ సినిమా హిట్ అయింది. బాలయ్యకు పద్మభూషన్ అవార్డు

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీని ఇంట్రెస్టింగ్‌ ప్రశ్న అడిన తెలుగమ్మాయి.. ఆ ప్రశ్న ఏంటంటే?

Pariksha Pe Charcha 2025 with PM Narendra Modi : తాజాగా ఈరోజు (ఫిబ్రవరి 10) జరిగి పరీక్షా పే చర్చ 2025 కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కార్యక్రమంలో ఓ తెలుగమ్మాయి అడిగిన ప్రశ్నకు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం మెచ్చుకున్నారు. వివరాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయి శస్త్ర అనే బాలిక పరీక్షా పే చర్చ 2025 ప్రోగ్రామ్‌లో పాల్గొంది. పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థిని..

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఏపీ ఎంసెట్‌ 2025 అప్‌డేట్స్‌.. AP EAPCET 2025 షెడ్యూల్‌ విడుదల

AP EAMCET EAPCET 2025 Exam Date : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఈఏపీసెట్‌/ ఎంసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదలైంది. అలాగే.. ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. (ఏపీ ఎంసెట్‌ 2025 షెడ్యూల్‌ వచ్చేసింది.. ఇంజినీరింగ్‌, అగ్రి & ఫార్మసీ పరీక్ష తేదీలివే) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని వర్సిటీల్లో ఉన్నత విద్యకు సంబంధించిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు, దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 14న ప్రకటించారు. ప్రవేశ పరీక్షల కన్వీనర్లతో సమావేశం

Read More
జాతీయ వార్తలు తాజా వార్తలు

పుల్వామా ఉగ్రదాడికి ఏడాది.. అమర జవాన్లకు ఈ కోట్స్‌తో నివాళులు అర్పించండి

ఏడాది కిందట ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సైనిక వాహనాల కాన్వాయ్‌పై పాకిస్థాన్‌‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40 మంది సైనికులు బలయ్యారు. జమ్ము- శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపురలో 2019, ఫిబ్రవరి 14న సైనికులంతా జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా సాయంత్రం 4 గంటలకు ఈ దాడి జరిగింది. దేశం కోసం నాడు తమ ప్రాణాలను బలిచ్చిన

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

పరీక్ష లేకుండానే రూ. లక్ష జీతంతో జాబ్స్.. మిస్ కావొద్దు

ప్రతిష్టాత్మక ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. 270 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ చేసిన అభ్యర్థులు అర్హులుగా పేర్కొంది. మరి మీరు కూడా అప్లై చేసుకోండి.ఇండియన్​నేవీలోలోని షార్ట్‌ సర్వీస్‌ కమిషన్(SSC)‌ 270 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. అంతేకాక పెళ్లికాని మహిళలు, పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ, డిప్లోమా అడ్మిషన్లు..ఇలా అప్లై చేసుకోండి..

హైదరాబాద్ పరిధిలోని ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొ. జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టాన్స్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల అయింది. 2025-26 విద్యా సంవత్సరానికి దూర విద్య విధానంలో అప్లికేషన్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులు యూజీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, డిప్లోమా కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు.

Read More