June 9, 2025

Blog

ఎడ్యుకేషన్ & కెరీర్

పరేడ్ లో పాల్గొనడం మర్చిపోలేని అనుభూతి.

రిపబ్లిక్ డే సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లి కి చెందిన సానబోయిన దేవ హర్షిని ఆదివారం స్వస్థలమైన పూలపల్లి చేరుకుంది పరేడ్ లో పాల్గొనడం మర్చిపోలేని అనుభూతి నిచ్చిందన్నారు. ఆమె ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కొరంగిలోని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుంది.ఎన్సిసి లో చేరి సీనియర్ అండర్ ఆఫీసర్ గా పని చేస్తుంది. దేవ హర్షి కళాశాల యాజమాన్యం, జే ఎన్ టి యు, కాకినాడ

Read More
ఆరోగ్యం

Bird Flu: ఏపీలో బర్డ్‌ ఫ్లూ కలకలం..

Bird Flu: ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ ఫ్లూ కలకలం రేపుతోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం చాటగొట్ల, కోవూరు మండలం గుమ్మలదిబ్బలో కోళ్ల మరణాలకు సంబంధించి.. నమూనాలను భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపగా ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా వ్యాధి సోకినట్లు నిర్ధారించారని పశుసంవర్ధకశాఖ సంచాలకులు అమరేంద్రకుమార్‌ పేర్కొన్నారు. ప్రభావిత గ్రామాలకు చుట్టూ కిలోమీటరు వరకు ఇన్‌ఫెక్టెడ్‌ జోన్‌గా, పది కిలోమీటర్ల వరకు సర్వేలెన్స్‌ ప్రాంతంగా ప్రకటించినట్లు వివరించారు. కోళ్లు, కోళ్ల ఉత్పత్తుల రాకపోకలు కట్టడి చేశామన్నారు. అయితే,

Read More
తాజా వార్తలు

యలమంచిలి: ఇంట్లో బంగారు ఆభరణాలు చోరి.

ఇంట్లోని బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఒక మహిళ పోలీసులను ఆశ్రయించారు. యలమంచిలి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీరువాలో ఉంచిన సుమారు రూ. 1. 40 లక్షల విలువ చేసే 7 కాసుల బంగారు ఆభరణాలు కనిపించలేదని గగ్గిపర్రుకి చెందిన వింజమూరి దేవి ఈనెల 2న గుర్తించారు. ఈ మేరకు ఆమె ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై గురయ్య తెలిపారు.

Read More
భక్తి

శ్రీశైలంలో ఈ సారి ప్రత్యేకం- మినీ బస్సులు.

Maha Shivratri 2025: ఈ నెల 26వ తేదీన మహా శివరాత్రి. ఈ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తుతుంటాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, మహానంది, క్షీరారామం, సోమారామం, అమరేశ్వర స్వామి, అమరలింగేశ్వర స్వామి, కోటప్ప కొండ, యాగంటి, శ్రీముఖం..వంటి ఆలయాలు భక్తుల సందడితో కోలాహలంగా మారుతుంటాయి. మల్లికార్జునుడి దర్శనానికి విచ్చేసే అశేష భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిపై మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్‌, వంగలపూడి అనిత, బీసీ జనార్దనరెడ్డి

Read More
భక్తి

తిరుమలలో భక్తులకు అరుదైన అవకాశం- ఒకేరోజు: వారికి అనుమతి లేదు

Tirumala: తిరుమలలో అరుదుగా సందర్భం చోటు చేసుకోనుంది. రెండు మహోత్సవాలు ఒకేరోజు కలిసి రానున్నాయి. ఇందులో పాల్గొనే అవకాశం అశేష భక్తజనానికి కలిగింది. ఈ రెండింటినీ విజయవంతం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు సమీక్షలు సైతం నిర్వహించారు. బుధవారం నాడు అంటే ఈ నెల 12వ తేదిన శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి మహోత్సవం జరుగనుంది. అదే రోజున పౌర్ణమి గరుడ సేవను టీటీడీ అధికారులు కన్నుల

Read More
జాతీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల నుంచి తొలి వందేభారత్ స్లీపర్ – రూట్ ఖరారు..!!

రైల్వేలో మరో కొత్త అధ్యయం ప్రారంభం కానుంది. సరి కొత్త టెక్నాలజీతో రూపు దిద్దుకుంటున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కేందుకు సిద్ధమయ్యాయి. వందేభారత్ రైళ్లకు దేశ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. దీంతో, దూరపు ప్రాంతాలకు వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశ పెట్టేలా కార్యాచరణ సిద్దం చేసారు. ఇప్పటికే ఈ రైళ్ల తయారీ .. ట్రయిల్ రన్ పూర్తయింది. తొలి విడతలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక వందేభారత్ స్లీపర్ ప్రారంభం కానుంది. ఈ మేరకు తాజాగా రైల్వే

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

PPC 2025 Live : పరీక్ష పే చర్చ అప్‌డేట్స్‌.. పీఎం నరేంద్ర మోదీతో కలిసి సందడి చేయనున్న సెలబ్రిటీలు

Pariksha Pe Charcha 2025: ప్రధాని మోదీ (PM Modi)తో సంభాషించాలనే వారు ఎదురుచూస్తున్న పరీక్ష పే చర్చ 2025 కార్యక్రమం నిర్వహణ తేదీ రానే వచ్చేసింది. పరీక్షా కార్యక్రమంపై చర్చ 2025 ఫిబ్రవరి 10న నిర్వహించనున్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) విద్యార్థులకు బోర్డు పరీక్షలకు సంబంధించిన చిట్కాలు ఇచ్చేందుకు, విద్యార్థుల్లో పరీక్షల భయం పోగోట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సంవత్సరం PPC 2025 శైలి పూర్తిగా మారిపోయింది. పరీక్షా పే చర్చ 8వ

Read More
తాజా వార్తలు

పోడూరు మండల మహిళా అధ్యక్షురాలుగా దేవరపురేఖా దేవి

భారతీయ కాపు సేవా సమితి పాలకొల్లు నియోజకవర్గం పోడూరుమండలం, మండల మహిళా అధ్యక్షురాలుగా దేవరపు రేఖాదేవి నియమితులయ్యారు. ఈ మేరకు భారతీయ కాపు సేవా సమితి వ్యవస్థాపక మరియు జాతీయ అధ్యక్షులు కాలవ వెంకటేశ్వరరావు ( కన్నా) నియామక పత్రాన్ని రేఖా దేవి నియమిస్తూ నియామక పత్రాన్ని శనివారం పాలకొల్లు కేంద్ర కార్యాలయంలో జాతీయ మహిళా కన్వీనర్ వన్నెంరెడ్డి భవానితో కలిసి అందజేసినారు.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

JEE Main 2025 Result Scorecard : జేఈఈ మెయిన్‌ రిజల్ట్‌ సెషన్‌ 1 అప్‌డేట్స్‌

JEE Main Result 2025 Session 1 Live Updates : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. సెషన్‌ 1 Joint Entrance Examination JEE Main మెయిన్ రిజల్ట్ 2025 త్వరలో ప్రకటించనుంది. NTA ప్రకటించిన JEE మెయిన్ 2025 ఫలితాల తేదీ ప్రకారం.. JEE మెయిన్ సెషన్‌ రిజల్ట్‌ లింక్‌ ఫిబ్రవరి 12 నాటికి యాక్టివేట్ కానుంది. JEE మెయిన్స్ 2025 ఆన్సర్‌ కీ ఫిబ్రవరి 4న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 6

Read More
సినిమా

రామ్‌చరణ్ వదులుకున్న కల్ట్ క్లాసిక్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గరకు కథ వెళ్లాలంటే ఎంతోమందిని దాటుకొని వెళ్లాల్సి ఉంటుందని తెలుగు సినీ పరిశ్రమలో చెప్పుకుంటుంటారు. అలా దాటుకొని వెళ్లిన కథ గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో తీర్చిదిద్దిన ఈ చిత్ర రాజం అద్భుతమైన ఫ్లాప్ ను మూటకట్టుకుంది. నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలను మిగిల్చి రోడ్డున పడేసింది. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఆదుకోవడంతో దిల్ రాజ ఊపిరి పీల్చుకున్నారు. మెగా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మొదటినుంచి ఎవరికీ

Read More