June 9, 2025

Blog

సినిమా

త్వరలోనే అభిమానులతో సమావేశం కానీ.. జూ. ఎన్టీఆర్ కీలక ప్రకటన

దేవర సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జూ. ఎన్టీఆర్ ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఓవైపు దేవర పార్ట్ 2 ఉండగా మరోవైపు వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ తన అభిమానుల్ని కలిసి చాలా కాలం అయిపోయింది. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తమ హీరోని తనివితీరా చూద్దామనుకున్న ఫ్యాన్స్‌కి నిరాశ తప్పలేదు. సెక్యూరిటీ కారణాల వల్ల అప్పుడు ఆ ఈవెంట్ రద్దయింది. దీనిపై తారక్ కూడా చాలా చింతించారు.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

RPF Constable Exam Date 2025 : రైల్వేలో 4208 ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. పరీక్ష తేదీలు వెల్లడి

Railway RRB RPF Constable 2024 Exam Date : రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (RPF) కానిస్టేబుల్‌ నియామక పరీక్షల (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ – CBT) తేదీలు రైల్వే శాఖ విడుదల చేసింది. ఈ పరీక్షలను మార్చి 2వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) ప్రకటించింది. ఈ పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను పరీక్షలకు పది రోజుల ముందు పొందవచ్చు. ఈ స్లిప్పులో పరీక్ష కేంద్రం, నగరం, తేదీ, టైమ్‌,

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: మొబైల్ దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు

పాలకొల్లు పట్టణంలో పలు మొబైల్ దుకాణాలపై మంగళవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మొబైల్ షాపులలో మొబైల్ పార్ట్స్, తదితర వస్తువులపై ఎమ్మార్పీ ధర లేకపోవడం, బ్రాండ్ లేకపోవడంపై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఎస్ఐ కె. సీతారాము, లీగల్ అండ్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ టి. రాంబాబు సిబ్బంది పాల్గొన్నారు.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

డిప్లొమా విద్యార్థులకు బంపరాఫర్‌.. ఫస్ట్‌టైమ్‌ రూ.9 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాలు!

Diploma in Engineering : డిప్లొమా అంటే చిన్నచూపు నుంచి నేడు అతిపెద్ద ఉద్యోగ అవకాశాలకు వేదికగా మారింది. నైపుణ్యాలు ఉంటే చాలు.. డిప్లొమా విద్యార్థులకు సైతం ప్రముఖ సంస్థలు మంచి ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి.. ప్రతిభ చూపిన వారిని మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో డిప్లొమా అభ్యర్థులకు డిమాండ్‌ బాగా పెరుగుతోంది. కంపెనీలు అభ్యర్థుల నైపుణ్యంతోపాటు అకడమిక్‌కు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి. వివరాల్లోకెళ్తే..

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

NTA JEE Main 2025: జేఈఈ మెయిన్‌ ఆన్సర్‌ కీ, రెస్పాన్స్‌ షీట్‌ విడుదల.. jeemain.nta.nic.in ద్వారా చెక్‌ చేసుకోవచ్చు

JEE Mains Answer Key 2025 : దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఐఐటీ, ఎన్‌ఐటీల్లో బీఈ, బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 పరీక్ష ప్రిలిమినరీ కీ (JEE Main 2025 Preliminary Key) విడుదలైంది. జనవరి 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన పేపర్‌- 1 ప్రాథమిక ఆన్సర్‌ కీలు, రెస్పాన్స్‌ షీట్లను ఎన్‌టీఏ (NTA) తాజాగా విడుదల చేసింది.ఈ కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 4వ

Read More
సినిమా

ఒకేరోజు విలన్‌గా హీరోగా నటించిన ఏకైక నటుడు..!

ఇటీవల యంగ్ స్టార్ హీరోల్లో రాగ్ మయూర్ కూడా ఒకరు. రాగ్ మయూర్ “మెంటల్ మదిలో” చిత్రంతో తన అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత “సినిమా బండి” (2021), “కీడా కోలా” (2023) వంటి చిత్రాలలో నటించాడు.రాగ్ మయూర్ “సివరపల్లి” వెబ్ సిరీస్ మరియు “గాంధీ తాత చెట్టు” చిత్రంలో తన నటనకు ప్రశంసలు అందుకున్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు ఒకే రోజున విడుదల కావడం విశేషం, రెండింటిలోనూ రాగ్ మయూర్ విభిన్న పాత్రలలో కనిపించాడు.

Read More
సినిమా

పెళ్లైన రెండు నెలలకే భర్తకు షాకిచ్చిన కీర్తి సురేష్..!

హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 12న అతి కొద్దిమంది సమక్షంలో కీర్తి సురేష్ వివాహం జరిగింది.తన ప్రియుడు ఆంటోనినే కీర్తి సురేష్ వివాహం చేసుకుంది. తన 15 ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి కీర్తి సురేష్ సర్ ప్రైజ్ ఇచ్చింది. కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది. తమ ప్రేమను పెళ్లిగా

Read More
భక్తి

తిరుమలలో నెవ్వర్ బిఫోర్..

Tirumala: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న తిరుమలలో రథ సప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. సూర్యజయంతి సందర్భంగా సప్తవాహనాలపై ఊరేగారు శ్రీవారు. భక్తులను కరుణించారు. సప్తాశ్వరూఢుడైన శ్రీవారిని లక్షలాదిమంది భక్తులు దర్శించుకున్నారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు. మంగళవారం తెల్లవారు జామున సూర్యప్రభ వాహనంతో ఈ ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ తెల్లవారు జామున తిరుమల ఆనంద నిలయం వాయువ్య దిశలో ఉన్న మేదరమిట్ట మూలలో తొలుత సూర్యప్రభ వాహనాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. సరిగ్గా 6:38 నిమిషాలకు సూర్య కిరణాలు

Read More
ఆరోగ్యం

ఉదయాన్నే ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే డయాబెటిస్ తిష్ట వేసినట్లే!

డయాబెటిస్ అనేది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్ హార్మోన్ ప్రభావితమయ్యే దీర్ఘకాలిక వ్యాధి. ఇన్సులిన్ సరిపడకపోతే లేదా శరీరం దానిని సరిగ్గా ఉపయోగించకపోతే రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోతుంది, ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. డయాబెటిస్ ఉన్న వ్యక్తులు ఉదయాన్నే కొన్ని ప్రత్యేకమైన సంకేతాలను కనిపిస్తాయి. ఈ సంకేతాలను గుర్తించడం ద్వారా, డయాబెటిస్‌ను ముందుగానే గుర్తించి చికిత్స ప్రారంభించవచ్చు. అధిక దాహం: డయాబెటిస్ ఉన్న వ్యక్తులు ఉదయాన్నే చాలా దాహంగా ఉంటారు. రాత్రిపూట ఎక్కువసార్లు

Read More
రాష్ట్రీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లోని ఈ స్టేషన్లలో కొత్తగా 26 రైళ్లకు హాల్ట్ లు-వివరాలివే..!

ఏదో విధంగా ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న రైల్వేశాఖ ఈ మధ్య పలు ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీలోని పలు రైల్వే స్టేషన్లలో కొత్తగా దూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను ప్రయోగాత్మకంగా ఆపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. అలాగే వీటి వివరాలను కూడా వెల్లడించింది. ఇందులో 26 ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా కొత్తగా ఇప్పటివరకూ ఆగని స్టేషన్లలో ఆగబోతున్నాయి. అలాగే చెన్నై సెంట్రల్ -అహ్మదాబాద్ (23656)ను, అహ్మదాబాద్-చెన్నై సెంట్రల్

Read More