June 8, 2025

Blog

తాజా వార్తలు

‘అన్నదాత సుఖీభవ’ వారికే వర్తింపు- తాజా నిర్ణయం, మార్గదర్శకాలు..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్దమైంది. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు ప్రధా న అంశాల పైన చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అమరావతి లో పనుల పైన సీఆర్డీఏ నిర్ణయాల కు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అన్నదాత సుఖీభవ .. తల్లికి వందనం పథకాల అమలు పైన నిర్ణయం తీసుకోవటంతో.. మార్గదర్శకాల పైన మంత్రివర్గం చర్చించనుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సైనికులను మంత్రివర్గం అభినందించనుంది. అదే విధంగా మంత్రుల పని తీరు

Read More
తాజా వార్తలు

కృష్ణా జిల్లా సముద్ర తీరంలో హై అలర్ట్-110 కిలోమీటర్ల మేర గ్రామాల్లో హెచ్చరికలు..!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇవాళ జరిగిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ప్రతీకార దాడులు, చొరబాట్లు జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా తీరాన్ని అప్రమత్తం చేస్తున్నారు. తీర ప్రాంతాల నుంచి తీవ్రవాదులు చొరబడే అవకాశం ఉండటంతో నేవీ మెరైన్ పోలీసు స్టేషన్లను హైఅలర్ట్ చేస్తోంది. దీంతో పాటు తీర గ్రామాల్లోనూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు కృష్ణాజిల్లా పరిధిలో 3 మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో పాలకాయతిప్ప (కోడూరు

Read More
భక్తి

ఇండియాను వీడి ఆ దేశానికి వెళ్లిపోతున్న కోహ్లీ..?

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సినీ-క్రీడా రంగాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన జంటలలో విరాట్ కోహ్లీ ,అనుష్క శర్మ కూడా ఒకరు. విరాట్ కోహ్లీ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరైతే, అనుష్క శర్మ బాలీవుడ్‌లో ప్రముఖ నటి. వీరిద్దరి కలయిక సినీ-క్రీడా ప్రేమికులను ఒకే చోట చేర్చింది. ఆ యాడ్ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లు రిలేషన్‌లో వీరిద్దరు

Read More
తాజా వార్తలు

పాలకొల్లు : మంత్రి రామానాయుడుకు చంద్రబాబు శుభాకాంక్షలు

అమరావతి సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు జన్మదిన వేడుకలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు రామానాయుడుతో కేక్ కట్ చేయించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ చంద్రబాబు ఆశీస్సులు, క్రమశిక్షణ, స్పూర్తితో భవిష్యత్తు లో మరింత ప్రజాసేవ చేస్తానని అన్నారు.

Read More
తాజా వార్తలు

పాలకొల్లు : ప్రాంగణ ఎంపికల్లో 17 మందికి ఉద్యోగాలు

పాలకొల్లు ఛాంబర్స్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ప్రముఖ కంపెనీలు నిర్వహించబడిన ప్రాంగణ ఎంపికల్లో 17 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని కళాశాల చైర్మన్ కేవిఆర్ నర్సింహారావు తెలిపారు. ఈ ప్రాంగణ ఎంపికల్లో 48 మంది అభ్యర్థులు హాజరయ్యారని వారికి మౌఖిక పరీక్షలు, నైపుణ్యత కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగాలకు ఎంపిక చేసారన్నారు.

Read More
భక్తి

పాలకొల్లు: అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు

పాలకొల్లు పట్టణం నరసాపురం రోడ్డులో కొలువై ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు బాలసుబ్రమణ్య చైనులు స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. స్వామి వారికి పంచామృతాభిషేకాలు, పుష్పార్చన నిర్వహించారు. వేకువ జాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Read More
తాజా వార్తలు

జస్ట్ 23 నిమిషాల్లో ‘సింధూర్’ పూర్తి – పాక్ లోకి చొచ్చుకెళ్లి, నేరుగా గురి..!!

భారత సైన్యం వైపు ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది. భారత్ లో ఉగ్రదాడుల పైన ప్రతీకారం ఏంటో ప్రపంచానికి చాటారు. దాదాపు అయిదు దశాబ్దాల తరువాత పాక్ భూ భాగంలోని ఉగ్రవాద శిబిరాల పైన భారత సైన్యం విరుచుకు పడింది. పక్కా ప్లాన్ తో అనుకున్న ముహూర్తానికి భారత్ వైమానిక దళం ఉగ్రవాద క్యాంపుల పైన క్షిపణులతో దాడి చేసింది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టు బెట్టింది. ప్రధాని మోదీ స్వయంగా ఈ ఆపరేషన్ సింధూర్ ను

Read More
సినిమా

HIT 3 Day 6 Box Office : దగడ్ పుట్టిస్తున్న నాని.. హిట్ 3 6 రోజుల వసూళ్లు.. దెబ్బకు టార్గెట్ రీచ్

వరుస హిట్లతో దుమ్ములేపున్న నాని తాజాగా ‘హిట్ 3’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే రూ.70 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో నాని విశ్వరూపం చూపించాడు. నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించారు. సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాలా, రావు రమేష్,

Read More
భక్తి

తిరుమలకు వచ్చే వారికి గుడ్ న్యూస్

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారం నాడు శ్రీవారి దర్శించుకున్న భక్తుల సంఖ్య 80 వేలను అధిగమించింది. ఆ ఒక్క రోజే 83,380 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,936 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచివుండలేదు. క్యూలైన్ ద్వారా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 2 నుంచి 4 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లల్లో

Read More
సినిమా

గిన్నీస్ రికార్డు సాధించిన హీరో శోభన్ బాబు మనవడు..!

తెలుగు సినీ లోకంలో శోభన్ బాబు అనే పేరు ఒక స్వర్ణాక్షరంగా నిలిచిపోయింది. ఆయన నటించిన సినిమాలు నేటికీ ప్రేక్షకుల మనసులో మిగిలేలా చేస్తాయి. తనదైన నటనతో, విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఈ మహానటుడు, తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకున్నారు. ఆయన ఇక ఈ లోకంలో లేకపోయినా, ఆయన కళా వారసత్వం తెలుగు సినీ ప్రపంచంలో ఇంకా ప్రకాశిస్తూనే ఉంది. కానీ శోభన్ బాబు మాత్రం తన కుటుంబ సభ్యులను సినిమా రంగానికి

Read More