June 8, 2025

Blog

సినిమా

సౌత్‌ ఇండియాలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ వదులుకున్న నాగార్జున

మన్మథుడు అక్కినేని నాగార్జునకు వయసుతో సంబంధం లేదు. వయసు పెరుగుతున్నకొద్దీ తాను ఎంతో అందంగానే కనపడుతుంటారు. అగ్ర కథానాయకుల్లో ఇలా ఉండటం ఏ హీరోకు సాధ్యం కాలేదు. కెరీర్ పరంగా తన 100వ సినిమాకు దగ్గరలో ఉన్న నాగార్జున దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీయాలనే ఆలోచనలో ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్ తో ఓ సినిమా, రజనీకాంత్ కూలీ సినిమాల్లో నటిస్తున్నారు. వీటి షూటింగ్ పూర్తయిన తర్వాత తన 100వ సినిమా పట్టాలెక్కిస్తారు. దీనికోసం అనేక కథలను వింటున్నారు.

Read More
సినిమా

ఏం జరిగింది?… విజయ్‌పై యుద్ధాన్ని ప్రకటించిన జూనియర్ ఎన్టీఆర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీలో ‘వార్2’ చేస్తున్నారు. ఇది మల్టీస్టారర్ సినిమా. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నారు. దీనితర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. మైత్రీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించబోతోంది. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఇండియా, బర్మా, చైనా దేశాలను గడగడలాడించి డ్రగ్ స్మగ్లర్ కథతో ఈ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ‘డ్రాగన్’ విడుదల తేదీని

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: దగ్గులూరు గవరపేట గ్రామాల్లో పొలం పిలుస్తుంది

పాలకొల్లు మండలం దగ్గులూరు, గవరపేట గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం మంగళవారం జరిగింది. వ్యవసాయ శాఖ ఏ. డి. ఏ పార్వతి మాట్లాడుతూ దాళ్వా సీజన్ లో ఈ పంట నమోదు జరుగుతుందని, రైతులు తమ చేలలో ఏ వరి రకం సాగు చేస్తున్నారనే విషయాన్ని నమోదు చేయించుకోవాలని చెప్పారు. డ్రోన్లతో పిచ్చికారి చేసుకోవడం వలన ఖర్చు సమయం ఆదా అవుతుందని తెలిపారు. సర్పంచ్ పొలిమేర వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ సత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు

Read More
తాజా వార్తలు

అన్న క్యాంటీన్‌లో వారికి నో ఎంట్రీ

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన అన్న క్యాంటీన్లలో కొత్త చిక్కు ఎదురవుతోంది.చేతిలో 5 రూపాయలు ఉంటే చాలు. కడుపునిండా భోజనం చేయవచ్చు. పెద్ద పెద్ద హోటల్లో అందించేంత మెనూతో పరిశుభ్రతతో భోజనం వడ్డిస్తారు. కార్మికులు, కూలీలు, ఆటో డ్రైవర్లు, వీధుల్లో షాపులు నడిపేవారు ఇలా ఎంతో మందికి అన్నా క్యాంటిన్లు ఆకలి తీర్చుతున్నాయి. కేవలం 5 రూపాయలకే రుచికరమైన భోజనం దొరకుతుండటంతో పెద్ద సంఖ్యలో పేదలు భోజనం చేసేందుకు అన్నా క్యాంటిన్ కు

Read More
భక్తి

మహా కుంభమేళాలో తొక్కిసలాటపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి: యోగికి ఫోన్ కాల్

Mahakumbh 2025: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మహా కుంభ మేళా 2025లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మంది భక్తులు మరణించినట్లు తెలుస్తోంది. దీన్ని ఇప్పటివరకు ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు.పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందిస్తోన్నారు. ఈ ఘటన పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సమగ్ర విచారణకు

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

విద్యార్థి, విద్యార్థిని లకు నగదు ప్రోత్సహకాలు

🌹🌹రిపబ్లిక్ డే రోజు మార్టేరు పంచగ్రామ శెట్టిబలిజ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో 10వ తరగతి, ఇంటర్ మీడియట్, డిగ్రీ, డిప్లమా లలో ఎక్కువ మార్క్స్ సాధించిన విద్యార్థి, విద్యార్థిని లకు నగదు ప్రోత్సహకాలు మార్టేరు శెట్టిబలిజ రామాలయం వద్ద ఇవ్వడమైనది 💐

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

అర్ధరాత్రి.. అదీ అంతరిక్షం నుంచి చూస్తే మహాకుంభమేళా ఎంతందంగా కనిపిస్తుందో తెలుసా?

Maha Kumbh Mela Night View Pics From Space: ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా గురించి ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశం నలుమూలల నుంచే కాకుండా ఆ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు అనేక మంది విదేశీయులు కూడా వస్తున్నారు. ఈక్రమంలోనే కుంభమేళాకు చెందిన ఎన్నెన్నో ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా కుంభమేళాకు చెందిన కొన్ని ఫొటోలు నెట్టింట రచ్చ లేపుతున్నాయి. ముఖ్యంగా

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

JEE main 2025: జేఈఈ మెయిన్ పరీక్షా పత్రం ఎలా ఉంది ? నిపుణుల విశ్లేషణ ఇదే..!

జాతీయ స్దాయిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్ సెషన్ 1 పరీక్షలు ఇవాళ మొదలయ్యాయి. బీఈ, బీటెక్ ప్రవేశాల కోసం తొలిరోజు ఉదయం సెషన్ లో జరిగిన పేపర్ 1 పరీక్షపై నిపుణులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఉదయం షిఫ్ట్ లో పేపర్ 1ను రెండు షిఫ్ట్ లలో నిర్వహించారు. తొలి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ,

Read More
తాజా వార్తలు

పాలకొల్లులో యువకుడు గల్లంతు

పాలకొల్లు పట్టణంలో ఉన్న పెద్ద కుళాయి చెరువులో సోమవారం సాయంత్రం మధకాని హరికృష్ణ (18) అనే యువకుడు గల్లంతయ్యాడు. గూటి బిళ్ల కోసం దిగి గల్లంతైనట్లు తెలుస్తుంది. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. తహశీల్దార్ యడ్ల దుర్గ కిషోర్ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లతో యువకుడి కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Read More
తాజా వార్తలు

బ్రాడీపేట కులాయి గట్టు చెరువుకి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి పాలకొల్లు టౌన్ బ్రాడీపేట కొత్త కుళాయి చెరువులో కంచి ఏర్పాటు చేయాలని భారతీయ కాపు సేవా సమితి జాతీయ అధ్యక్షుడు కాలవ వెంకటేశ్వర (కన్నా) విజ్ఞప్తి చేశారు. చెరువులో ఇటీవల 15 సంవత్సరాల కుర్రవాడు మరణించిన సంగతి తెలిసిందే. గతంలో ఒక వృద్ధురాలు కూడా ప్రమాదం గురించి హెచ్చరిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో, కంచి ఏర్పాటు చేయాలని కాపు సేవా సమితి కోరుతోంది.

Read More