ఏటీఎం ఛార్జీల బాదుడు షురూ.. కొత్త ఛార్జీలు ఇవే
ఆన్ లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు పెరిగినా ఇప్పటికీ చాలా మంది ఏటీఎం ద్వారానే నగదు విత్ డ్రా చేసుకుంటారు. అయితే ఇప్పుడు ఏటీఎం లావాదేవీలు మరింత భారం కానున్నాయి. ఏటీఎం విత్ డ్రా ఛార్జీలు మే 1 నుంచి పెరగనున్నాయి. కొత్త ఛార్జీలు ఈరోజు నుంచే అమల్లోకి రానున్నాయి. ఉచిత పరిమితిని మించి చేసే ఏటీఎం లావాదేవాలపై ఛార్జీల పెంపునకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. ఇతర