December 25, 2025

ఎడ్యుకేషన్ & కెరీర్

ఎడ్యుకేషన్ & కెరీర్

ఏపీలో 10వ తరగతి విద్యార్ధులకు ప్రభుత్వం తీపి కబురు..

ఏపీలో రేపటి (మార్చి 17) నుంచి పడవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగనున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్ధులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు ప్రకటించింది. పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయం కల్పించినట్టు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

పదో తరగతి పరీక్షల వేళ ప్రత్యేక ఏర్పాట్లు – కీలక సూచనలు..!!

పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ముఖ్యమంత్రి.. మంత్రి లోకేష్ విషెస్ చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిం చింది. నేటి నుంచి ఈనెలాఖరు వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 8.45 గంటల నుంచే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఏపీలో పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు..!

ఏపీలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల నిర్వహణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇందులో భాగంగా పారదర్శకంగా పరీక్షల నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. పేపర్ లీక్ ల సహా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటోంది. ఈనెల 17 నుండి ఏప్రిల్ 1 వరకూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ఎలాంటి అవాంచనీయ ఘటనలకు ఆస్కారం లేని రీతిలో

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

అమెరికా, బ్రిటన్, కెనడాకు తగ్గిపోతున్న భారతీయ విద్యార్ధులు-కొత్త ఆప్షన్స్ ఇవే..!

గతంలో అమెరికా అంటే ఓ మోజు.. బ్రిటన్, కెనడా అంటే మరో మోజు.. అక్కడికి వెళ్లి చదువుకుంటేనే చదువులు అన్నట్లుగా స్వదేశాన్ని వదిలి ఆయా దేశాలకు పరుగులు తీసిన భారతీయ విద్యార్ధులు ఇప్పుడు మాత్రం నో అంటున్నారట. వీటి స్ధానంలో కొత్త ఆప్షన్స్ వెతుక్కునే పనిలో బిజీగా ఉన్నారట. ఈ విషయం ఏ సర్వేనో చెప్పింది కాదు స్వయంగా కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్ లోనే వెల్లడించింది.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఏపీలో పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక ఆదేశాలు..!

ఏపీలో ఈ ఏడాది పదో తరగతి పరీక్షల నిర్వహణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇందులో భాగంగా పారదర్శకంగా పరీక్షల నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. పేపర్ లీక్ ల సహా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటోంది. ఈనెల 17 నుండి ఏప్రిల్ 1 వరకూ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగబోతున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ఎలాంటి అవాంచనీయ ఘటనలకు ఆస్కారం లేని రీతిలో నిర్వహించేందుకు

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

AP EAMCET 2025: ఏపీ ఎంసెట్‌ 2025 షెడ్యూల్‌ …

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, వ్యవసాయ మరియు ఫార్మసీ కోర్సులలో ప్రవేశాలకు సంబంధించిన AP EAPCET/EAMCET 2025 షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. AP ఇంటర్ పరీక్ష షెడ్యూల్, JEE మెయిన్ 2025, మరియు JEE అడ్వాన్స్‌డ్ 2025 తేదీలను ఇప్పటికే ప్రకటించారు. NEET UG 2025 షెడ్యూల్ కూడా విడుదలైంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

CBSE: సీబీఎస్‌ఈ పదో తరగతిలో ఇంగ్లిష్‌, హిందీ తప్పనిసరా?

 ఇక నుంచి ఏటా రెండు సార్లు పదో తరగతి పరీక్షలు నిర్వహించే విషయమై సీబీఎ్‌సఈ విడుదల చేసిన ముసాయిదా విధానంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని ప్రకారం ప్రథమ భాషగా ఇంగ్లిష్‌, ద్వితీయ భాషగా హిందీ, ఐచ్ఛికభాషలుగా ప్రాంతీయ, విదేశీ భాషలు ఉండనున్నాయి. దీన్ని చూస్తుంటే ఇంగ్లిష్‌, హిందీ తప్పనిసరి భాషలుగా చదవాల్సి ఉంటుందన్న అనుమానాలు కలుగుతున్నాయని పలువురు అంటున్నారు. ఇంగ్లిష్‌, హిందీ పరీక్షలకు నిర్ణీత తేదీలను కూడా ప్రకటించారు. మిగిలిన అన్ని భాషలకు ఒక్క రోజే

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఏపీలో మొదలైన ఇంటర్ పరీక్షలు-ఆ నిబంధన పక్కాగా అమలు..!

ఏపీలో ఇంటర్ మీడియట్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్ధులు ఈ పరీక్షలు రాస్తున్నారు. మొత్తం 10.58 లక్షల మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే వీరికి హాల్ టికెట్లు కూడా జారీ చేశారు. దీంతో ఇవాళ పరీక్ష కేంద్రాలకు భారీ ఎత్తున విద్యార్ధులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. పరీక్షల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా భారీ భద్రత, నిఘా ఏర్పాటు చేసింది. ఇంటర్

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఏపీ విద్యార్థులకు ఇక తెలంగాణలో నో ఛాన్స్- మార్గదర్శకాలు..!!

ఏపీ విద్యార్ధులకు ఇక తెలంగాణ కాలేజీల్లో ఇక పోటీ పడే ఛాన్స్ కోల్పోయారు. తెలంగాణ ప్రభు త్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఏపీ విద్యార్ధుల పైన ప్రభావం పడనుంది. దీని ద్వారా ఇంజనీ రింగ్ సహా ఉన్నత విద్యా కోర్సుల సీట్ల కేటాయింపులో ఏపీ విద్యార్ధులు అవకాశం కోల్పోతున్నారు. స్థానికత అంశంపై ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సర్కార్, ఆ కమిటీ నివేదిక ఆధా రంగా కోటా కేటాయించినట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసారు.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

National Science Day Speech in Telugu: రామన్ ఎఫెక్ట్ తరాలు మారినా నేటికీ ఓ దిక్సూచి.. సెల్యూట్‌ టు సర్‌ CV Raman

National Science Day 2025 : సైన్స్.. మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. నేటి ఆధునిక ప్రపంచంలో సైన్స్ లేని జీవితాన్ని మనం ఊహించలేం. ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది.. నడిపిస్తున్నది.. సైన్స్ మాత్రమేనన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదంతా ఎందుకంటే భౌతికశాస్త్రంలో సర్ సీవీ రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తుగా.. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ డే (National Science Day) నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే రోజున సైన్స్ డే

Read More