June 8, 2025

తాజా వార్తలు

తాజా వార్తలు

ఏపీలో రేషన్ కార్డుకు ఈకేవైసీ అయ్యిందా లేదా ? ఇలా చెక్ చేసుకోండి..!

ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా కొత్త రేషన్ కార్డుల చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత అప్పటికే ఉన్న రేషన్ కార్డుల్ని రద్దు చేసి తమ ప్రభుత్వ ముద్రతో కొత్త రేషన్ కార్డుల్ని జారీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ కొత్త రేషన్ కార్డుల జారీ కోసం లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇది పూర్తి కాగానే

Read More
తాజా వార్తలు

Vijayawada Metro: విజయవాడ మెట్రో ప్రాజెక్టుపై ఇవాళ తొలి అడుగు..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పనుల్ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న వేళ విజయవాడకు మరో గుడ్ న్యూస్ అందింది. రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన రెండు మెట్రో ప్రాజెక్టుల్లో ఒకటైన విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో తొలి అడుగు పడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా విజయవాడ నగరంలో ఏలూరు, బందర్ రోడ్డుల వైపు సేకరించాల్సిన భూమిని అధికారులు గుర్తించారు. దీంతో త్వరలో ఈ భూసేకరణ ప్రారంభం కాబోతోంది. విజయవాడ నగరంలో మెట్రో ప్రాజెక్టును రెండు కారిడార్లుగా

Read More
తాజా వార్తలు

వడగాల్పులతో అల్లాడుతున్న ఏపీ-40 డిగ్రీలు దాటిపోయిన ఎండలు..!

ఆంధ్రప్రదేశ్ లో వేసవి పూర్తిగా రాకముందే ఉష్ణోగ్రతలు పతాక స్దాయికి చేరుకుంటున్నాయి. పలు జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేనంత గరిష్ట స్ధాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని 150కి పైగా మండలాల్లో ఇవాళ 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ విభాగం ప్రకటించింది. వడగాల్పుల ప్రభావం దాదాపు అన్ని జిల్లాల్లోనూ కనిపిస్తోంది. దీంతో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.వడగాల్పుల ప్రభావం రాష్ట్రంపై అంతకంతకూ ఎక్కువవుతోంది. కోస్తాంధ్ర, రాయలసీమ అన్న తేడా లేకుండా అన్ని జిల్లాల్లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు

Read More
తాజా వార్తలు

మాడు పగులుతోంది, కొత్త రికార్డు – తాజా హెచ్చరిక..!!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరో రెండు రోజుల పాటు మాడు పగిలే ఎండలు కాస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఈ సీజన్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక వేడి నమోదవుతోంది. తాజా గా ప్రకాశం జిల్లాలో 42.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు అయింది. 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక.. 89 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని

Read More
తాజా వార్తలు

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్..?

చంద్రబాబు సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది. ఏపీలో ఆరోగ్య సేవలు నిలిచిపోనున్నాయి.ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.3,500 వేల కోట్లు రావాల్సి ఉందని,పాత బకాయిల కోసం 10 నెలల్లో 26 సార్లు ప్రభుత్వానికి లేఖలు రాశామని.. అయినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన

Read More
తాజా వార్తలు

ఓటర్-ఆధార్ లింక్ చట్టబద్ధం.. కానీ తప్పనిసరి కాదు! సాంకేతిక అంశాలపై ఈసీ త్వరలో భేటీ..!

Linking Aadhaar with Voter ID: ఓటర్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) సిద్ధమైంది. దీని కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) నిపుణులతో త్వరలోనే సాంకేతిక చర్చలు మొదలుపెట్టనుంది. ఓటర్ల గుర్తింపు ప్రక్రియను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకోనున్నారు. అయితే, ఇది చట్టాల ప్రకారం, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది. ఆధార్‌ను ఓటర్ కార్డుతో లింక్ చేయడం అనేది పూర్తిగా

Read More
తాజా వార్తలు

చేతికి సెలైన్ తో హాస్పిటల్ బెడ్ పై స్టార్ హీరోయిన్…

స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ అనారోగ్యం బారిన పడిందా అనే అనుమానం ఆమె ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. పలు చిత్రాల్లో నటిస్తూనే.. నిర్మాతగా మారిన సామ్‌ ‘ట్రలాలా’ పేరుతో ప్రొడక్షన్‌ హౌజ్‌ను ప్రారంభించింది. ఈ బ్యానర్‌పై తెరకెక్కించిన తొలి చిత్రం ‘శుభం’ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదలకు కూడా రిలీజ్ అయ్యింది ఈ మూవీ. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొన్ని ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్‌ చేసింది సామ్. అందులో సామ్‌ హాస్పిటల్

Read More
తాజా వార్తలు

స్వయం ఉపాధి కోసం సంకీర్ణ ప్రభుత్వం సబ్సిడీని కేటాయింపు.

గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన జగన్ బడుగు అభివృద్ధి పథకం కింద బలహీన వర్గాలకు స్వయం ఉపాధి కోసం కేటాయించిన ఎంఎస్ఎంఈ ఇవ్వాల్సిన సబ్సిడీని సంకీర్ణ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి రవీంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు మండలిలో ప్రవేశపెట్టిన బిల్లులు అక్కడికక్కడే ఇవ్వబడుతున్నందున, బిల్లులపై సూచనలు, సలహాలు ఇవ్వడం కష్టమని ఆయన అన్నారు. బిల్లుల పత్రాలను మొదట కౌన్సిల్ సభ్యులకు పంపిణీ చేయాలని రవీంద్రనాథ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ప్రతినిధులైన

Read More
తాజా వార్తలు

పైడిపర్రు తేతలి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో PDG Lion మాదిరెడ్డి బాబుజి రావు సౌజన్యంతో వరల్డ్ కిడ్నీ డే డయాలసిస్ యూనిట్.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా Lion శ్రీమతి వంక రాజుకుమారి గారు విచ్చేసి తమ అమూల్యమైన సందేశం తో పేషెంట్లు అందరికీ ఆహార నియమాలు, జంక్ ఫుడ్ మొదలైనవి పూర్తిగా మానేసివైద్యులు సూచించిన వ్యాయామాలు పాటించి తమ తమ ఆరోగ్యాన్ని పునరుద్దించుకోవలసిందిగా కోరు తూ చక్కని అవగాహన కల్పించారు.. పేషెంట్లు ఎక్కువమంది వస్తున్న కారణంగా అందరికీ తగు న్యాయం చేకూర్చే విధంగా మొత్తం యూనిట్ని పూర్తిగా 10.Beds నుండి 15 Beds తోవిస్తరించినామని తెలియజేశారు.డయాలసిస్ యూనిట్ సెక్రటరీ బాబుజీ

Read More
తాజా వార్తలు

క్షమాపణ చెప్పిన నారా లోకేష్

Nara Lokesh: కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పరిధిలోని జ్యోతి మండలంలోని ప్రఖ్యాత అవధూత కాశిరెడ్డి నాయన ఆశ్రమం కూల్చివేత వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చెలరేగుతున్నాయి. అవధూత కాశిరెడ్డి నాయన పరమపదించిన స్థలం ఇది. ఇక్కడ పురాతన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కూడా ఉంది. అటవీ శాఖ

Read More