June 8, 2025

భక్తి

భక్తి

TTD: శ్రీవారి భక్తులకు కన్నుల పండుగ- అరుదైన ఛాన్స్, తొలిసారి..!!

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వేసవి సెలవులు ప్రారంభం కానుండ టంతో రద్దీ పెరిగే అవకాశం ఉంది. ప్రతీ ఏటా తరహాలోనే వేసవిలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారి సాలికట్ల తెప్పోత్సవాలు మొదలయ్యాయి. మాడవీధుల్లో ఉత్సవ మూర్తుల ఊరేగింపు నిర్వహించారు. ఈ నెల 15న అమరావతిలో తొలిసారి వైభవంగా శ్రీనివాస కల్యాణ్ కన్నుల పండుగగా నిర్వహించేందుకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సాలికట్ల తెప్పోత్సవాలు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

Read More
భక్తి

TTD: అన్నప్రసాద మెనూలో మార్పులు – బ్రేక్ దర్శనాల్లో ఇక..!!

Tirumala: తిరుమలలో అన్నప్రసాదం మెనూలో మార్పులు చేయాలని టీటీడీ నిర్ణయించింది. కొత్త బోర్డు కొలువు తీరిన తరువాత అన్న ప్రసాద మెనూలో కొత్త పదార్ధాలను చేర్చాలని ఛైర్మన్ నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేసారు. భక్తుల నుంచి సానుకూల స్పందన రావటంతో కొన సాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో బ్రేక్ దర్శనాల విషయంలోనూ టీటీడీలో చర్చ మొదలైంది. పెరుగుతున్న బ్రేక్ దర్శనాలను కుదించే అంశం పరిశీలన చేస్తున్నారు. అన్నప్రసాదంలో కొత్తగా కలియుగ ప్రత్యక్ష

Read More
భక్తి

ఈ నెల 5 నుంచి ఒంటిమిట్ట ఆలయంలో

Tirumala: కడప జిల్లా ఒంటిమిట్టలో గల చారిత్రాత్మక శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో ఈ నెల 5వ తేదీన మహా సంప్రోక్షణ ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఒంటిమిట్ట ఆలయంలో జరుగుతున్న జీర్ణోదరణ పనులు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇటీవలే టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు స్వయంగా పరిశీలించారు. గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం గత ఏడాది సెప్టెంబరు 6 నుండి

Read More
భక్తి

తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు- ఆ సేవలు రద్దు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 52,323 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 17,664 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.24 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

Read More
భక్తి

ఆంధ్ర శబరిమలలో ఆదియోగి, అరుదైన ఘట్టం – ఎన్నో ప్రత్యేకతలు..!!

ఏపీలో మహాశివరాత్రి వేళ మరో అద్బుతం ఆవిష్కృతం కానుంది. ఆంధ్ర శబరిమలుగా పేరొందిన తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయంలో మహాశివరాత్రి నాడు 60 అడుగు ల ఆదియోగి (జ్ఞానయోగి) విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహం దేశంలోనే మూడో అతి పెద్దదిగా రికార్డు నెలకొల్పుతోంది. మహాశివరాత్రి నాడు ఆవిష్కరణ కానున్న ఈ విగ్రహ ఏర్పాటు లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ అరుదైన ఘట్టానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Read More
భక్తి

కోరికలను నందీశ్వరుడి చెవిలో చెబుతున్నారా..? అయితే మీరు తప్పు చేస్తున్నట్టే..!

శిలాదుడు అనే ముని శివుడిని గురించి తీవ్ర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, శిలాదుడు తన కుమారుడిగా జన్మించాలని కోరాడు. శివుడు ఆ కోరికను తీర్చాడు. ఆ కుమారుడే నందీశ్వరుడు.నందీశ్వరుడు శివునికి వాహనంగా,యు పరమ భక్తుడిగా పరిగణించబడతాడు. శివుని గుడిలో నంది విగ్రహం శివునికి ఎదురుగా ఉంటుంది. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన సేవకుడిగా గుర్తింపు పొందాడు.నందీశ్వరుడు శివునితో సమానంగా పూజలందుకుంటాడు. శివాలయాలలో నందీశ్వరుని విగ్రహం తప్పనిసరిగా ఉంటుంది.నందీశ్వరుడు చిన్నతనంలోనే శివుని పట్ల గొప్ప భక్తిని

Read More
భక్తి

కలియుగ వైకుంఠాన్ని కాచే క్షేత్రపాలకుడెవరో తెలుసా?- రేపే

Tirumala: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం నాడు 78,892 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 25,930 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.55 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.శ్రీవారి దర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ కంపార్టుమెంట్లల్లో వేచివుండట్లేదు. క్యూలైన్ ద్వారా నేరుగా స్వామివారి దర్శనానికి వెళ్లొచ్చు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి

Read More
భక్తి

మహాశివరాత్రి వేళ శ్రీశైలంకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్..!!

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం శ్రీశైలం సిద్దమైంది. ఇప్పటికే ప్రభుత్వం ఉత్సవాల ఏర్పాట్ల పై సమీక్ష చేసింది. పెద్ద సంఖ్యలో తరలి రానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక.. భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్గాలు.. పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసారు. ఇక, శ్రీశైలం కు వచ్చే భక్తులకు పోలీసులు కీలక సూచనలు చేసారు.శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి క్షేత్రంలో

Read More
భక్తి

ఆంధ్ర శబరిమలలో ఆదియోగి, అరుదైన ఘట్టం – ఎన్నో ప్రత్యేకతలు..!!

ఏపీలో మహాశివరాత్రి వేళ మరో అద్బుతం ఆవిష్కృతం కానుంది. ఆంధ్ర శబరిమలుగా పేరొందిన తూర్పు గోదావరి జిల్లా ద్వారపూడి అయ్యప్ప స్వామి ఆలయంలో మహాశివరాత్రి నాడు 60 అడుగు ల ఆదియోగి (జ్ఞానయోగి) విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహం దేశంలోనే మూడో అతి పెద్దదిగా రికార్డు నెలకొల్పుతోంది. మహాశివరాత్రి నాడు ఆవిష్కరణ కానున్న ఈ విగ్రహ ఏర్పాటు లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ అరుదైన ఘట్టానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఏపీలో అత్యంత పెద్ద దైన ఆదియోగి

Read More
భక్తి

కౌంట్ డౌన్ స్టార్ట్..!!

Mahakumbh 2025: మహా కుంభ మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. లక్షల సంఖ్యలో తరలి వెళ్తోన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో పండగ వాతావరణం నెలకొంది. దేశం నలుమూలల నుంచీ వస్తోన్న భక్తులతో ఈ సిటీ క్రిక్కిరిసిపోతోంది. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి చేరుకుంటోన్న జనం గంగా-యమున-సరస్వతి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలను ఆచరిస్తోన్నారు. ఇప్పటికే పుణ్యస్నానాలను ఆచరించిన వారి సంఖ్య 50 కోట్లను దాటింది కూడా. 60 కోట్లకు చేరువ అవుతోంది. ఈ నెల 21వ తేదీ నాటికి 59.31 కోట్ల

Read More