భారత చిత్ర పరిశ్రమ కరోనాకు ముందు కరోనా తర్వాత గా చెప్పుకోవచ్చు. కొవిడ్-19 లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం ఈ క్రమంలో ఓటీటీల ప్రభావం పెరిగిపోయింది. మూవీ లవర్స్ సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లకుండా ఇంట్లోనే హాయిగా సినిమాను ఆస్వాధిస్తున్నారు. అంతేకాక థియేటర్లలో రిలీజైన మూవీస్ ఇప్పుడు నెలరోజుల్లో అమెజాన్, నెట్ ఫ్లిక్స్, జియో సినిమాల ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి. దీంతో ప్రేక్షకులు ఓటీటీలకు ఫుల్ గా అలవాడు పడిపోయారు.
Leave a Comment