యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం కేంద్రం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సివిల్స్ అప్లై చేసుకునే అభ్యర్థులు తమ వయసు, రిజర్వేషన్ కోటాకు సంబంధించిన పత్రాలు సమర్పించడం తప్పనిసరి చేసింది. అంతకుముందు ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే తమ వయసు, కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించేవాళ్లు. ఆ సమయంలో కొంతమంది అభ్యర్థులు తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు రావడంతో తాజాగా యూపీఎస్సీ ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది.
Leave a Comment
Related Post
ఎడ్యుకేషన్ & కెరీర్, తాజా వార్తలు
BNI నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి ( Class room to
September 29, 2025