ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీచర్లకు వరుసగా గుడ్ న్యూస్ లు అందుతున్నాయి. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ టీచర్లపై ఒత్తిడి తగ్గించేందుకు వీలుగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతే కాదు వాటిని వెంటనే అమల్లో కూడా పెట్టేస్తున్నారు. ఇదే క్రమంలో గతంలో స్కూళ్లలో బాత్ రూమ్ ల ఫొటోలు తీసి మొబైల్ లో అప్ లోడ్ చేసే కార్యక్రమానికి చరమగీతం పాడారు. ఇప్పుడు అంతకంటే పెద్ద నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో టీచర్లకు బిగ్ రిలీఫ్-లోకేష్ కీలక ఆదేశాలు..!
