apollonews.in Blog తాజా వార్తలు ప. గో. జిల్లాలో 69. 80 శాతం ఓటింగ్
తాజా వార్తలు

ప. గో. జిల్లాలో 69. 80 శాతం ఓటింగ్

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. పశ్చిమగోదావరిలో 70,052 మంది ఓటర్లకు 48,893 మంది ఓటింగ్ లో పాల్గొనగా 69.80 శాతం నమోదైంది. అదేవిధంగా పాలకొల్లులో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించిన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధన్యవాదాలు తెలియజేశారు.

Exit mobile version