పాలకొల్లు కళా పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 15, 16, 17 తేదీల్లో 16వ జాతీయ స్థాయి నాటికల పోటీలు జరుగనున్నాయి. ముఖ్య అతిథిగా రావాలని కోరుతూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని శనివారం పాలకొల్లు కళా పరిషత్ అధ్యక్షులు కె. వి. కృష్ణ వర్మ, మానపురం సత్యనారాయణ, జక్కంపూడి కుమార్, మేడికొండ శ్రీనివాస్ చౌదరి, కొల్లి కొండా ప్రసాద్, కొణిజేటి గుప్తా తదితరులు ఆహ్వానించారు.
