apollonews.in Blog భక్తి తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణంలో కీలక పరిణామం..!!
భక్తి

తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణంలో కీలక పరిణామం..!!

తిరుపతిలో ముంతాజ్ హోటల్ నిర్మాణ వివాదంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. ముంతాజ్ హోటల్ కు స్థలం కేటాయింపు పైన స్వామీజీలు.. హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి. తాజా గా నిరసన నిర్వహించాయి. ఏడు కొండల పవిత్రత దెబ్బతింటుందని, సనాతన ధర్మానికి ఇది ముప్పు అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇదే అంశం పైన హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ వ్యాజ్యంలో టీటీడీ తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. హోటల్ విషయంలో టీటీడీ నిర్ణయం ఏంటో స్పష్టం చేసింది.

Exit mobile version