July 17, 2025

Blog

తాజా వార్తలు

నిరుద్యోగులకు అదిరిపోయే ఆఫర్.. నెలకు 5 వేలు ఇచ్చే కొత్త స్కీమ్ !

విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఉద్యోగాల వేటలో ఉన్న నిరుద్యోగులకు ఓ తీపి కబురు. ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉన్న వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిరుద్యోగులకు అదిరిపోయే ఆఫర్ అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. నిరుద్యోగులకు సంబంధించి ఎన్నో పథకాలు ప్రస్తుతం అందుబాటులో ఉండగా.. రీసెంట్ గా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు సరికొత్త స్కీమును ఆవిష్కరించింది. అదే పీఎం ఇంటర్న్ షిప్ పథకం. ఈ స్కీమ్ తో ఎంతో మంది

Read More
క్రీడలు

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా ..అల్లాడించిన కోహ్లీ

ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా ఫైనల్‌‌కు దూసుకెళ్లింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో భారత జట్టు విజయాన్ని అందుకుంది. తద్వారా ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన 264 పరుగులకు అలౌట్ అయింది. స్మిత్ 73,అలెక్స్ క్యారీ 61,ట్రావిస్ హెడ్ 39 పరుగులు చేశారు.265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆదిలోనే బిగ్

Read More
తాజా వార్తలు

ఏపీలో నిరుద్యోగులకు సర్కార్ అదిరిపోయే న్యూస్..!

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కూటమి సర్కార్ అదిరిపోయే వార్త చెప్పింది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేక, వయస్సు మీరిపోతున్న వారికి ఊరట కల్పిస్తూ కూటమి సర్కార్ ఇవాళ కీలక ప్రకటన చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి వయో పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. రెండు కేటగిరీల్లో ఇలా వయో పరిమితిని పెంచారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న యూనిఫామ్, నాన్-యూనిఫామ్ కేటగిరీ ఉద్యోగాలకు వయో

Read More
తాజా వార్తలు

ఏపీలో కొత్త రేషన్ కార్డులపై షాక్-అసెంబ్లీలో తేల్చేసిన సర్కార్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. అసెంబ్లీ వేదికగా ఇవాళ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దీనిపై క్లారిటీ ఇచ్చేశారు. రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఏంటో నాదెండ్ల మనోహర్ చెప్పేశారు. బీజేపీ సభ్యులు ఈశ్వరరావు, విష్ణుకుమార్ రాజు, పార్ధసారధి అడిగిన ప్రశ్నలపై స్పందిస్తూ నాదెండ్ల క్లారిటీ ఇచ్చారు. దీంతో కొత్తగా ఇప్పట్లో కార్డుల జారీ లేనట్లేనని తేలిపోయింది. ప్రస్తుతం బియ్యం కార్డులు

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: ఆయకట్టు ఛానల్ ప్రక్షాళన పనులు

పాలకొల్లు మండలంలో దిగమర్రు పంటకాలుపై చిట్టవరం, చీమలకోడు ఆయకట్టు ఛానల్ ప్రక్షాళన పనులు సోమవారం మొదలయ్యాయి. మంత్రి నిమ్మల రామానాయుడు రూ. 15. 75 లక్షలు నిధులు మంజూరు చేయడంతో ఈ పనులను పాలకొల్లు డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షుడు పెనుమత్స రామభద్రరాజు, దిగమర్రు సాగు నీటి సంఘ అధ్యక్షులు మాతా రత్నరాజు ప్రారంభించారు. ఈ పనులు జరగడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read More
తాజా వార్తలు

ఎలమంచిలి: ఏటిగట్టును పరిశీలించిన ఎమ్మార్వో

యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామ పరిధిలో ఏటిగట్టును యలమంచిలి తహసీల్దార్ పవన్ కుమార్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏటిగట్టును అనుకోని జీవిస్తున్న కుటుంబాల నుండి పలు వివరాలను తహసీల్దార్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలం టీడీపీ అధ్యక్షులు మామిడిశెట్టి పెద్దిరాజు, మాజీ జడ్పీటీసీ సభ్యులు బోనం నాని తదితరులు పాల్గొన్నారు.

Read More
భక్తి

TTD: అన్నప్రసాద మెనూలో మార్పులు – బ్రేక్ దర్శనాల్లో ఇక..!!

Tirumala: తిరుమలలో అన్నప్రసాదం మెనూలో మార్పులు చేయాలని టీటీడీ నిర్ణయించింది. కొత్త బోర్డు కొలువు తీరిన తరువాత అన్న ప్రసాద మెనూలో కొత్త పదార్ధాలను చేర్చాలని ఛైర్మన్ నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేసారు. భక్తుల నుంచి సానుకూల స్పందన రావటంతో కొన సాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో బ్రేక్ దర్శనాల విషయంలోనూ టీటీడీలో చర్చ మొదలైంది. పెరుగుతున్న బ్రేక్ దర్శనాలను కుదించే అంశం పరిశీలన చేస్తున్నారు. అన్నప్రసాదంలో కొత్తగా కలియుగ ప్రత్యక్ష

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: పెళ్లి వేడుకలో లోకేష్, భువనేశ్వరి, నిమ్మల.

హైదరాబాద్ ఫోర్ట్ గ్రాండ్ కన్వెన్షన్ లో బీద రవిచంద్ర గారి కుమారుడు గోకుల్ రిష్వంత్ & దివిజ ల వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ఆదివారం మంత్రి నారా లోకేష్, నారా భువనేశ్వరి తదితర ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు కలిసి పాల్గొన్నారు

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: భాదిత కుటుంబానికి ‘మనకోసం మనం’ సహాయం

పోడూరు మండలం జిన్నూరులో నిరుపేద కుటుంబానికి చెందిన వ్యవసాయ కూలీ, కౌరు అప్పారావు భార్య నాగమణి (45), ఇటీవల అనారోగ్యంతో మరణించింది. విషయం తెలుసుకున్న మనకోసం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పడాల పెద్దిరాజు, సంఘ సభ్యులతో కలిసి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రూ. 3వేల ఆర్థిక సహాయాన్ని కుమారుడు కౌరు ఏసు కు అందజేసి మానవతా దృక్పధాన్ని చాటుకున్నారు. కె. నాగేశ్వరరావు, డి. దాసరి సత్యనారాయణ పాల్గొన్నారు.

Read More
భక్తి

ఈ నెల 5 నుంచి ఒంటిమిట్ట ఆలయంలో

Tirumala: కడప జిల్లా ఒంటిమిట్టలో గల చారిత్రాత్మక శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో ఈ నెల 5వ తేదీన మహా సంప్రోక్షణ ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఒంటిమిట్ట ఆలయంలో జరుగుతున్న జీర్ణోదరణ పనులు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇటీవలే టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు స్వయంగా పరిశీలించారు. గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం గత ఏడాది సెప్టెంబరు 6 నుండి

Read More