June 9, 2025

Blog

భక్తి

నేటి నుంచి కాళేశ్వరాలయంలో కుంభాభిషేకం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు 3 రోజుల పాటు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ మేరకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ఆలయాలు, రాజగోపురాలను ముస్తాబు చేశారు. 1982లో ఆనాటి శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్యులచే కుంభాభిషేకం జరగ్గా.. మళ్లీ 42 ఏళ్లకు మహాఘట్టం జరగనుంది. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Read More
తాజా వార్తలు

మగాళ్లకూ డ్వాక్రా సంఘాలు – రుణాలు, అర్హతలు..!!

డ్వాక్రా సంఘాలు ఇప్పటి వరకు మహిళలకే పరిమితం. ఇక నుంచి పురుషులకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు అవుతున్నాయి. మహిళా సంఘాలకు ఇచ్చిన విధంగానే ఆర్దిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా విధి విధానాలు ఖరారు చేస్తున్నారు. పొదుపు సంఘాల వారీగా పురుషులు తమ స్వయం ఉపాధి పొందేలా ఈ నిర్ణయం రూపకల్పన చేసారు. రాష్ట్రంలో విజయవాడ – విశాఖలో ఏప్రిల్ లో ఈ పురుష డ్వాక్రా సంఘాలను ప్రారంభించనున్నారు. ఇప్పటికే వెయ్యి సంఘాలు ఏర్పాటు దిశగా రంగం సిద్దమైంది. 25

Read More
భక్తి

షిర్డీ వెళ్లే తెలుగు భక్తులకు బిగ్ అలర్ట్..!!

షిర్డీ సాయి సంస్థాన్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రసాదాలయ నిర్వహణలో కీలక మార్పులు అమల్లోకి తెచ్చింది. సాయి దర్శనం తర్వాత ఉచిత భోజన టోకెన్లను అందించడానికి ఏర్పాట్లు చేసింది. టోకెన్ల ద్వారానే ప్రసాదం సదుపాయం అమలు చేస్తోంది. తాజాగా చోటు చేసుకున్న కొన్ని ఘటనలతో ఈ మార్పులు చేస్తున్నట్లు ట్రస్టు ప్రకటించింది. ఇక నుంచి టోకెన్ లేని వారిని ప్రసాదాలయంలోకి అనుమతించమని సంస్థాన్ సీఈవో వెల్లడించారు. దీంతో, అటు వంటి వారికి ప్రవేశం లేకుండా టోకెన్

Read More
తాజా వార్తలు

తల్లికి వందనం, రైతులకు భరోసా అమలు ఇక అప్పుడే.!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ సిక్స్ పథకాల అమలు పైన మంత్రివర్గ భేటీలో చర్చించారు. నాలుగు నెలల కాలంలో మూడు హామీల అమలుకు నిర్ణయించారు. అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్నారు. కాగా, తాజాగా తల్లికి వందనం తో పాటుగా అన్నదాత సుఖీభవ పథకాలను వచ్చే ఆర్దిక సంవత్సరంలో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు

Read More
ఆరోగ్యం

డేంజర్ వ్యాధులను సహితం మట్టుపెట్టు పెట్టే సూపర్ ఫుడ్ !.. రోజూ ఇలా ట్రై చేయండి

క్వినోవా అనేది పోషకాలను సమృద్ధిగా కలిగి ఉన్న శక్తివంతమైన ధాన్యం. ఇది ప్రధానంగా దక్షిణ అమెరికా దేశాల్లో ఉత్పత్తి అవుతూ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య స్నేహితుల ఆహార జాబితాలో కీలకంగా మారింది. ఇది ప్రోటీన్లకు గొప్ప మూలంగా ఉండటమే కాకుండా, గ్లూటెన్-ఫ్రీ ఫుడ్ కావడం వల్ల చాలా మంది ఆరోగ్య పరంగా దీన్ని తమ డైట్‌లో భాగం చేసుకుంటున్నారు. దీన్ని ఆహారంగా చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. క్వినోవాలో మన శరీరానికి అవసరమైన తొమ్మిది

Read More
తాజా వార్తలు

కొవ్వలి సేవలు అభినందనీయం – భాస్కర్ నాయుడు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు గారి నివాసం వద్ద సంకు భాస్కర్ నాయుడు, మల్లాడి మూర్తి, నంద్యాల బాబు, Md.మౌలాలి ఫిబ్రవరి నెలకు సంబంధించి కొవ్వలి ఫౌండేషన్ ద్వారా నిత్యవసర సరుకులను పేద మహిళలకు అందజేశారు. అనంతరం భాస్కర్ నాయుడు గారు మాట్లాడుతూ కొవ్వలి ఫౌండేషన్ స్థాపించిన దగ్గర నుంచి ఈరోజు వరకు ప్రతి నెల నిరుపేదలకు అవసరమైన నిత్యవసరసరుకులు, మందులు, అర్హులైన వారికి ఆపరేషన్లు

Read More
భక్తి

కుంభమేళాకు మరో నాలుగు ప్రత్యేక రైళ్లు – రూట్, షెడ్యూల్..!!

మహా కుంభమేళాకు రద్దీ పెరుగుతోంది. ఇప్పటికే 32 కోట్ల మంది పుణ్య స్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 26వ తేదీ వరకు కుంభమేళా కొనసాగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణ లోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా తిరు మహాకుంభ మేళాకు ఏపీ నుంచి వెళ్లే భక్తుల రద్దీ పెరుగుతోంది. రైళ్లతో పాటుగా ఆర్టీసీ ప్రత్యేక

Read More
తాజా వార్తలు

ASNM Govt. డిగ్రీ కాలేజ్ లో విజయ ల్యాబ్ అధినేత కొమ్ముల మురళీకృష్ణ గారికి సత్కరo

ఈరోజు మన పాలకొల్లు ASNM Govt. డిగ్రీ కాలేజ్ లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థుల సమక్షంలో పూర్వ విద్యార్థి విజయ ల్యాబ్ అధినేత కొమ్ముల మురళీకృష్ణ గారికి జిల్లా కలెక్టర్ నాగరాణి గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న సందర్భంగా కాలేజీ తరఫున సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ రాజరాజేశ్వరి గారు మరియు లెక్చరర్స్ మరియు JCI Members పాల్గొన్నారు

Read More
ఆరోగ్యం

గర్భిణీలు స్త్రీలు నారింజ పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

నారింజ పండ్లు సిట్రస్ జాతికి చెందినవి, ఇవి రుచికి పుల్లగా మరియు తియ్యగా ఉంటాయి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది.నారింజలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. నారింజలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి, దానిని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. నారింజలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో

Read More
రాష్ట్రీయ వార్తలు

ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో జరిగిన అక్రమాలపై​ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ మేరకు 2019 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు జరిగిన మద్యం అక్రమాలపై సిట్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ బాబు ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యలతో సిట్‌ బృందాన్ని నియమించింది. సిట్‌లో సభ్యులుగా ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ

Read More