విజయవాడ, కాకినాడ నుంచి కుంభమేళాకు వెళ్తున్నారా ? ఇది మీ కోసమే..!
ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు వివిధ రాష్ట్రాల నుంచి కోట్ల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. పుణ్యస్నానాలు చేసేందుకు పోటీ పడుతున్నారు. అమృత స్నానాలకు అయితే రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. ఇందులో 50 మంది వరకూ చనిపోయారు. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి కుంభమేళా కోసం వచ్చే రైళ్లలోనూ రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే క్రమంలో ఏపీలోని విజయవాడ,