December 25, 2025

Blog

తాజా వార్తలు

24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

AP: ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశాలు మూడు వారాలకుపైగా నిర్వహించవచ్చని సమాచారం. మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఏ రోజున బడ్జెట్ ప్రవేశపెట్టాలనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఈ వారంలోగా క్లారిటీ రానుంది. పలు అంశాలపై ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయం తీసుకుని శాసనసభ వ్యవహారాల సలహామండలిలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ప్రైవేటు స్కూళ్లు, డిగ్రీ కాలేజీలకు లోకేష్ బిగ్ న్యూస్..!

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత విద్యామంత్రిగా ఏరికోరి బాధ్యతలు తీసుకున్న నారా లోకేష్.. ఇప్పుడు తన శాఖలో కీలక సంస్కరణలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే టీచర్లపై పనిభారం తగ్గింపు, బోధనేతర పనులకు దూరంగా ఉంచడం వంటి చర్యలు తీసుకున్న మంత్రి లోకేష్.. ఇప్పుడు ప్రైవేటు స్కూళ్లు, ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు వాటి యాజమాన్యాలతో భేటీ అయిన లోకేష్.. అనంతరం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో వేల

Read More
భక్తి

తిరుమలలో అక్కడ సూర్యకిరణాలు తాకిన వెంటనే..

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం నాడు 75,706 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,340 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.34 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఆరు కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో

Read More
రాష్ట్రీయ వార్తలు

కేంద్ర బడ్జెట్‌పై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే?

పార్లమెంటులో శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ (Union Budget 2025) కేటాయింపులపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. సంక్షేమం-సంస్కరణలు సమపాళ్ళుగా, వికసిత్ భారత్ లక్ష్యంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నన్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ, రైతాంగ, పారిశ్రామిక, సైన్స్, టెక్నాలజీ, ఔషద, విమానయాన, మౌలిక రంగాల్లో సమూల మార్పులు చేస్తూ పేదరికం తగ్గించే

Read More
సినిమా

‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ లుక్ రిలీజ్, ఇదేందయ్యా ఇలా ఉంది..!

మంచు విష్ణు ప్రతీష్టాత్మకంగా నిర్మిస్తూ , నటిస్తోన్న సినిమా ‘కన్నప్ప’. సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విష్ణు.. తిన్నడు పాత్ర పోషించారు. ఈ సినిమా షూటింగ్‌ అధిక భాగం న్యూజిలాండ్‌లో జరిగింది. కన్నప్ప భక్తి చిత్రం మాత్రమే కాదని, అదొక చరిత్ర అని మంచు విష్ణు తెలిపారు.ఈ సినిమా టీజర్‌ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ప్రదర్శితమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ప్రభాస్, అక్షయ్

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

అటల్ టింకరింగ్ ల్యాబ్స్ తో ఇన్ని లాభాలా..?..స్టూడెంట్స్ డోంట్ మిస్

విద్యావ్యవస్థను సమూళంగా ప్రక్షాళించి సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈక్రమంలోనే కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ విధానంపై చర్చించారు.రానున్న ఐదేళ్లలో 50వేల ప్రభుత్వ పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లో భాగంగా గ్రామీణ విద్యార్థులకు క్రియేటివిటీ, ప్రాబ్లమ్- సాల్వింగ్ పై నైపుణ్యం, బట్టీ చదువులను రూపుమాపి అప్లికేషన్ విధానంలో విద్యాబోధన లాంటి పలు అంశాలను

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

HCLTech : బీటెక్‌ ఫ్రెషర్లకు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు.. అప్లికేషన్‌ లింక్‌

Jobs In HCL Technology : ప్రముఖ ఐటీ కంపెనీ.. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ (HCL Technology)లో ఉద్యోగాల భర్తీకి ఫ్రెషర్స్‌ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హెచ్‌సీఎల్‌ సంస్థలో కస్టమర్‌ సర్వీస్‌ రిప్రెసెంటేటివ్‌ (Customer service representative) పోస్టుల భర్తీకి బీటెక్‌ గ్రాడ్యుయేట్స్‌ అప్లయ్‌ చేసుకోవచ్చు. మొత్తం ఈ ప్రకటన ద్వారా 10 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవడానికి .

Read More
ఆరోగ్యం

చికెన్,మటన్ తో పోల్చితే 50 రెట్లు ఎక్కువ మేలు..ఈ కూరగాయ తింటే 100 ఏళ్లు ఆరోగ్యంగా బతుకుతారు!

నానా వెజ్ తినేవారితో పోలిస్తే వెజ్ ఫుడ్ తినేవాళ్లే ఎక్కువ ఆరోగ్యంగా, యాక్టివ్ గా ఉంటారని సాధారణంగా అంటుంటారు. చికెన్ మటన్ తింటేనే కాదండోయ్..శాకాహార వంటకాలు తినే వారికి కూడా ప్రొటీన్లు, పోషకాల కొరత ఉండదు. ఓ కూరగాయలో అయితే చికెన్, మటన్ కంటే 50 రెట్లు ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది. అదే బోడ కాకరకాయ. దీనిలో మరో విశేషం ఏమిటంటే ఇది దాని ప్రభావాలను త్వరగా చూపడం ప్రారంభిస్తుంది. ఆయుర్వేదంలో దీనిని అత్యంత శక్తివంతమైన కూరగాయ

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

Budget 2025 Live : విద్యారంగానికి నిర్మలా సీతారామన్‌ వరాలు.. ఐదేళ్లలో 75 వేల మెడికల్‌ సీట్లు పెంపు.. అలాగే ఐఐటీల్లోనూ..

Union Budget 2025 Live Updates: పార్లమెంట్‌ బడ్జెట్‌ (Budget) సమావేశాల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) శనివారం (ఫిబ్రవరి 1) లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ 2025ను ప్రవేశ పెట్టారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం వరుసగా ఇది 8వసారి కావడం విశేషం. ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభలో ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3.0 పాలనలో వస్తున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్‌పై దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలు, వేతన

Read More
సినిమా

కంట కన్నీరొలికిస్తున్న శ్రీతేజ్ పరిస్థితి

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో నాలుగోతేదీ రాత్రి జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే 32 సంవత్సరాల మహిళ మృతి చెందింది. అదే ఘటనలో ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో 56 రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. ఈరోజు వరకు ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. దీనిపై ఆ బాలుడి కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతున్నారు. పుష్ప2 సినిమా బెనిఫిట్ షో చూసేందుకు సంధ్య

Read More