June 8, 2025

Blog

సినిమా

కంట కన్నీరొలికిస్తున్న శ్రీతేజ్ పరిస్థితి

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో నాలుగోతేదీ రాత్రి జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే 32 సంవత్సరాల మహిళ మృతి చెందింది. అదే ఘటనలో ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో 56 రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. ఈరోజు వరకు ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. దీనిపై ఆ బాలుడి కుటుంబ సభ్యులంతా ఆందోళన చెందుతున్నారు. పుష్ప2 సినిమా బెనిఫిట్ షో చూసేందుకు సంధ్య

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఈరోజే JEE Main Answer Key 2025 విడుదల?

JEE Mains 2025 Answer Key Response Sheet : జేఈఈ మెయిన్‌ 2025 సెషన్‌ 1 ఆన్‌లైన్‌ పరీక్షలు జనవరి 30వ తేదీతో ముగియనున్నాయి. జనవరి 22 నుంచి ప్రారంభమైన JEE Mains 2025 Session 1 పరీక్షలు రోజుకు రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్‌ విధానంలో మొత్తం 8 రోజుల పాటు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. దాదాపు 14 లక్షల మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరైనట్లు సమాచారం. ఇక చివరి రోజు

Read More
ఆరోగ్యం

పచ్చి బొప్పాయితో ఆరోగ్యంలో అద్భుతాలు జరుగుతాయ్.. ట్రై చెయ్యండి

మనకు శారీరక ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిలో బొప్పాయి ఒకటి. బొప్పాయిని పండుగా మాత్రమే కాదు పచ్చి బొప్పాయిని తినడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చి బొప్పాయిని కూర వండుకొని తింటే దానిలో ఉండే పోషకాలు మన శరీర ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. పచ్చి బొప్పాయిలో పపైన్ అనే శక్తివంతమైన దీర్ఘ ఎంజైమ్ ఉంటుంది. ఇది మన కడుపుబ్బరాన్ని తగ్గిస్తుంది. పచ్చి బొప్పాయితో బరువుకు చెక్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణశక్తిని పెంచడంలో ఎంతగానో దోహదం

Read More
సినిమా

ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే సినిమాలు వాయిదా ..!

చాలా సినిమాలను వాయిదా అనే పదం భయపెడుతూ ఉంటుంది. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తిచేసినా కూడా అనేక కారణాల వల్ల పలు సినిమాలు వాయిదా పడుతూ వస్తుంటాయి. మరి ఈసారి కూడా ఫిబ్రవరిలో రిలీజయ్యే సినిమాలు వాయిదా పడుతున్నాయా..? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈనెలలో పలు తెలుగు సినిమాల రిలీజ్ డేట్లు మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

Read More
భక్తి

Maha kumbhmela 2025: “కుంభమేళాలో 34 కోట్లమంది భక్తుల స్నానాలు”

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళా.ప్రతిరోజూ లక్షల మంది భక్తులు దేశవిదేశాల నుంచి వస్తున్నారు. గంగా- యమునా- సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో అక్కడ ఇసుకేస్తే రాలనంత జనసందోహం నెలకొంది. అయితే తాజాగా యోగి ప్రభుత్వం భక్తుల వివరాలను వెల్లడించింది. యూపీలోని మిల్కిపుర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న సీఎం యోగి ఆదిత్యనాథ్.. ఇప్పటివరకు మహాకుంభమేళాలో 34 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని తెలిపారు. భక్తుల సంఖ్య రోజురోజుకూ

Read More
తాజా వార్తలు

పాలకొల్లు లో తుపాకీతో కాల్చుకుని తణుకు ఎస్ ఐ మూర్తి మృతి

తణుకు:పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎస్సై ఎ.జి.ఎస్.మూర్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన ఎస్సై జిల్లా హెడ్క్వార్టర్స్ కు ఇటీవల రిపోర్ట్ చేశారు. శుక్రవారం ఉదయం ఆయన సిఎం బందోబస్తు కు హాజరుకావాల్సి ఉంది కానీ ఉదయం తుపాకీతో కాల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

Read More
రాష్ట్రీయ వార్తలు

ఏపీలో వారందరికీ పింఛన్‌ కట్!

AP: కూటమి ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ ప్రారంభించింది. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేస్తున్నారు. అయితేే జనవరిలో 63,77,943 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. ఫిబ్రవరి వచ్చేసరికి పింఛన్‌దారుల సంఖ్య 63,59,907కు తగ్గింది. జనవరిలో దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులను గుర్తించి ప్రభుత్వం తొలగించింది. 18,036 మంది పింఛన్లు కట్ చేసింది. దాంతో ఈ నెల నుంచి వారు పింఛన్ పొందలేరు.

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: అర్ధరాత్రి వరకు ప్రజా సమస్యలపై చర్యలు

రాష్ట్ర మంత్రిగా నిమ్మల రామానాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి పాలకొల్లులోని కార్యాలయానికి వచ్చిన ప్రజల యొక్క సమస్యలపై అర్జీలు స్వీకరించి అక్కడకక్కడే పరిష్కార చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలిచ్చారు. వైద్యం కోసం ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని మాట్లాడారు.

Read More
భక్తి

Maha Kumbh:తొక్కిసలాట ఘటన మరువక ముందే.. మహాకుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం

Maha Kumbh: ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన మరువకముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్ 22లో ఛట్నాగ్ ఝూన్సీ ప్రాంతంలో నిర్మించిన టెంట్ సిటీలో గురువారం మధ్యాహ్నం మంటలు చెలరేగడంతో.. దాదాపు 15 గుడారాలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్ తాజా వార్తలు

AP SSC Hall Tickets 2025 : మార్చి 17 నుంచి ఏపీ 10th Class పబ్లిక్‌ పరీక్షలు.. హాల్‌టికెట్లు విడుదల ఎప్పుడంటే?

AP 10th Class Hall Ticket 2025 : ఆంధ్రప్రదేశ్‌లో మార్చి నెలలో 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సబ్జెక్టుల వారీగా పబ్లిక్‌ పరీక్షల తేదీలను విద్యాశాఖ ఇప్పటికే వెల్లడించింది. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఫిజికల్‌ సైన్స్, బయలాజికల్‌ సైన్స్ పేపర్లకు మాత్రం ఒక్కోరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగునున్నాయి. మిగతా అన్ని సబ్జెక్టుల పరీక్షలు

Read More