June 8, 2025

Blog

తాజా వార్తలు

ఉద్యోగులకు డీఏ – రైతు భరోసా అమలు ముహూర్తం ఫిక్స్..!!

ఉద్యోగులకు డీఏ ఇక, ఏపీలో వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశం పన చర్చించి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. ఈ సారి సమావేశంలో ఉద్యోగుల అంశాల పైన కేబినెట్ ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగుల కు దాదాపు రూ 26 వేల కోట్ల మేర వివిధ చెల్లింపులు బకాయి ఉన్నాయి. అందులో కొంత మేర చెల్లించేందుకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. పెండింగ్ డీఏల

Read More
భక్తి

వైభవంగా అక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు.. శుభవార్త చెప్పిన టీటీడీ!!

జ‌న‌వరి 28వ తేదీ నుండి ఫిబ్రవరి 7వరకు దేవుని కడపలో వార్షిక బ్రహ్మోత్సవాలుఇందులో భాగంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపధ్యంలో జ‌న‌వరి 28వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణ జ‌రుగ‌నుంది. జ‌న‌వ‌రి 29వ‌ తేదీ ఉద‌యం 9.30 గంట‌ల‌కు మీన లగ్నంలో ధ్వ‌జారోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 29వ తేదీన రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామి భక్తులకు దర్శనం ఇస్తారు. కన్నుల పండుగగా శ్రీవారి

Read More
రాజకీయం

తాడేపల్లిగూడెం లో నేతాజీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న లయన్ గట్టిo మాణిక్యాలరావు

తాడేపల్లిగూడెం లో నేతాజీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న లయన్ గట్టిo మాణిక్యాలరావు..యువత ను జాగృతి పరుస్తూ ఆజాద్ హిందూ పౌజ్ స్థాపించి అనేక రకాలుగా దేశ సేవలుకు పురిగొల్పిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని భారత ప్రభుత్వం శౌర్య దినోత్సవం గా వేడుక జరుపుకోవడం విశేషం

Read More
సినిమా

డాకు మహారాజ్ సక్సెస్‌.. చాందినీ చౌదరి దూరం?

బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. బ్లాక్ బస్టర్ కాకపోయినా హిట్టు స్టేటస్‌ను అయితే సంపాదించుకుంది. కలెక్షన్ల విషయంలో చాలా నిదానంగా సాగుతోంది డాకు మహారాజ్ టీం. సంక్రాంతికి వస్తున్నాం సందడిలో డాకు మహారాజ్ చాలా స్లో అయిపోయింది. డాకు మహారాజ్ మూవీకి మొదటి రెండు రోజులే సందడి కనిపించింది. ఆ తరువాత కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు పెరగలేదు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 150 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి.

Read More
సినిమా

కామాఖ్య టెంపుల్‌లో అల్లు స్నేహా రెడ్డి

ఇక బన్నీ ఫ్యామిలీ ఇప్పుడు కామాఖ్య టెంపుల్‌కు వెళ్లినట్టుగా అయితే కనిపిస్తోంది. స్నేహా రెడ్డి తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన ఫోటో ప్రకారం ఆమె ఆ టెంపుల్‌కు వెళ్లినట్టుగా, దేవీ దర్శనం చేసుకున్నట్టుగా అర్థం అవుతోంది. మరి ఆ గుడిలో బన్నీ ప్రత్యేక పూజలు నిర్వహించాడా? లేదా? అన్నది అయితే క్లారిటీ రావాల్సి ఉంది. అసలే ఇప్పుడు బన్నీకి కాస్త బ్యాడ్ టైం నడుస్తోంది. దీని కోసం బన్నీ ఏమైనా ప్రత్యేక పూజలు నిర్వహించి ఉంటాడా?

Read More
సినిమా

కామాఖ్య టెంపుల్‌లో అల్లు స్నేహా రెడ్డి

అల్లు అర్జున్ ఫ్యామిలీ ప్రస్తుతం అస్సోంలోని గౌహతిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అక్కడి కామాఖ్య టెంపుల్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. స్నేహా రెడ్డి తన ఇన్ స్టా స్టోరీలో కామాఖ్య టెంపుల్ ఫోటోను షేర్ చేసింది. అక్కడే ఉన్నట్టుగా చెప్పేసింది. ఇంకా అస్సోంలోనే ఉన్నట్టుగా చెప్పుకొచ్చింది. చూస్తుంటే కామాఖ్య టెంపుల్ ప్రభావం తెలుగు వారిపై ఎక్కువగా పడ్డట్టుగా కనిపిస్తోంది. ఈ మధ్య సెలెబ్రిటీలు ఎక్కువగా కామాఖ్య టెంపుల్‌కు వెళ్తున్నారు. వేణు స్వామి పుణ్యమా అని ఈ టెంపుల్‌కే మన

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

JEE Exams: జేఈఈ ఎగ్జామ్స్.. నిమిషం ఆలస్యం.. బోరుమంటున్న విద్యార్థులు

విశాఖపట్నం, జనవరి 22: జాతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ దేశవ్యాప్తంగా బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్ష రాసేందుకు పెద్ద ఎత్తున విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు హాజరయ్యారు. సమయం కంటే ముందుగానే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలకు ఉదయమే విద్యార్థులు చేరుకున్నారు. అయితే నిర్దేశిత

Read More
సినిమా

Sankranthiki Vasthunam Box Office : మెగాస్టార్ తర్వాత వెంకీయే.. వసూళ్లలో రేర్ ఫీట్ , ఎన్ని కోట్లంటే?

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఈ సంక్రాంతికి కానుకగా జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. తొలి వారంలోనే ఏకంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఈ ఏడాది సంక్రాంతి విన్నర్‌గా నిలవడంతో పాటు నిర్మాత దిల్‌రాజ్ కంపెనీకి తిరిగి ఊపిరి పోసింది. ఈ నేపథ్యంలో 9వ రోజు వెంకటేష్ చిత్రం ఎన్ని కోట్లు సాధించిందో చూస్తే : సంక్రాంతికి వస్తున్నాంలో వెంకటేష్

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

Pariksha Pe Charcha 2025 Date : పరీక్షా పే చర్చ కార్యక్రమానికి దరఖాస్తుల వెల్లువ.. ఏపీ నుంచి 21 లక్షల మంది రిజిస్ట్రేషన్‌!

Pariksha Pe Charcha 2025 PPC Registration for 8th Edition : విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)తో ముచ్చటించే సువర్ణావకాశం పరీక్షా పే చర్చ (Pariksha Pe Charcha) కార్యక్రమం. ప్రతి యేటా పరీక్షల కాలం ప్రారంభానికి ముందు జనవరి నెలలో ఈ పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానించగా.. విశేష స్పందన లభించింది.

Read More
తాజా వార్తలు

Republic Day 2025 : జనవరి 26 గణతంత్ర దినోత్సవం.. స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీచేసిన ప్రభుత్వం

Republic Day 2025 Speech : రిపబ్లిక్‌ డే వేడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లలో జాతీయ పతాకావిష్కరణ చేయాలని ఆదేశించింది.Republic Day 2025 Celebrations : జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆరోజు ఉదయం అన్ని స్కూళ్లల్లో జాతీయ పతాకావిష్కరణ చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఆదేశించారు. హెడ్‌మాస్టర్లు, విద్యాసంస్థల ప్రధానాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మినహా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు

Read More