June 8, 2025

భక్తి

భక్తి

పెను విషాదం- అయోధ్య రామాలయం ప్రధాన అర్చకుడు కన్నుమూత.

Acharya Satyendra Das: అయోధ్యలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అయోధ్య రామమందిరం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రనాథ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.లక్నోలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు.

Read More
భక్తి

శ్రీశైలంలో ఈ సారి ప్రత్యేకం- మినీ బస్సులు.

Maha Shivratri 2025: ఈ నెల 26వ తేదీన మహా శివరాత్రి. ఈ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తుతుంటాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, మహానంది, క్షీరారామం, సోమారామం, అమరేశ్వర స్వామి, అమరలింగేశ్వర స్వామి, కోటప్ప కొండ, యాగంటి, శ్రీముఖం..వంటి ఆలయాలు భక్తుల సందడితో కోలాహలంగా మారుతుంటాయి. మల్లికార్జునుడి దర్శనానికి విచ్చేసే అశేష భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిపై మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్‌, వంగలపూడి అనిత, బీసీ జనార్దనరెడ్డి

Read More
భక్తి

తిరుమలలో భక్తులకు అరుదైన అవకాశం- ఒకేరోజు: వారికి అనుమతి లేదు

Tirumala: తిరుమలలో అరుదుగా సందర్భం చోటు చేసుకోనుంది. రెండు మహోత్సవాలు ఒకేరోజు కలిసి రానున్నాయి. ఇందులో పాల్గొనే అవకాశం అశేష భక్తజనానికి కలిగింది. ఈ రెండింటినీ విజయవంతం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనిపై టీటీడీ ఉన్నతాధికారులు సమీక్షలు సైతం నిర్వహించారు. బుధవారం నాడు అంటే ఈ నెల 12వ తేదిన శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి మహోత్సవం జరుగనుంది. అదే రోజున పౌర్ణమి గరుడ సేవను టీటీడీ అధికారులు కన్నుల

Read More
భక్తి

పాలకొల్లు: విజయ గణపతి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ

పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామం నందు శ్రీ విజయ గణపతి స్వామి వారి హోమ పూజ విగ్రహం ప్రతిష్ట కార్యక్రమంలో స్వామి వారిని దర్శనం చేసుకున్న మాజీ టీటీడీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ మాజీ జడ్పి చైర్మన్ మేకా శేషుబాబు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పెచ్చేట్టి కోటేశ్వరరావు, వెంకట్, పెచ్చేట్టి నాని, కుక్కల కోటేశ్వరరావు, చెల్లబోయిన రాజేష్, దేవరపల్లి సత్యనారాయణ, ఆలయం కమిటీ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Read More
భక్తి

నేటి నుంచి కాళేశ్వరాలయంలో కుంభాభిషేకం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు 3 రోజుల పాటు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఈ మేరకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ఆలయాలు, రాజగోపురాలను ముస్తాబు చేశారు. 1982లో ఆనాటి శృంగేరి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్యులచే కుంభాభిషేకం జరగ్గా.. మళ్లీ 42 ఏళ్లకు మహాఘట్టం జరగనుంది. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Read More
భక్తి

షిర్డీ వెళ్లే తెలుగు భక్తులకు బిగ్ అలర్ట్..!!

షిర్డీ సాయి సంస్థాన్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రసాదాలయ నిర్వహణలో కీలక మార్పులు అమల్లోకి తెచ్చింది. సాయి దర్శనం తర్వాత ఉచిత భోజన టోకెన్లను అందించడానికి ఏర్పాట్లు చేసింది. టోకెన్ల ద్వారానే ప్రసాదం సదుపాయం అమలు చేస్తోంది. తాజాగా చోటు చేసుకున్న కొన్ని ఘటనలతో ఈ మార్పులు చేస్తున్నట్లు ట్రస్టు ప్రకటించింది. ఇక నుంచి టోకెన్ లేని వారిని ప్రసాదాలయంలోకి అనుమతించమని సంస్థాన్ సీఈవో వెల్లడించారు. దీంతో, అటు వంటి వారికి ప్రవేశం లేకుండా టోకెన్

Read More
భక్తి

కుంభమేళాకు మరో నాలుగు ప్రత్యేక రైళ్లు – రూట్, షెడ్యూల్..!!

మహా కుంభమేళాకు రద్దీ పెరుగుతోంది. ఇప్పటికే 32 కోట్ల మంది పుణ్య స్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 26వ తేదీ వరకు కుంభమేళా కొనసాగనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. ఇప్పటికే ఏపీ, తెలంగాణ లోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా తిరు మహాకుంభ మేళాకు ఏపీ నుంచి వెళ్లే భక్తుల రద్దీ పెరుగుతోంది. రైళ్లతో పాటుగా ఆర్టీసీ ప్రత్యేక

Read More
భక్తి

తిరుమలలో నెవ్వర్ బిఫోర్..

Tirumala: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న తిరుమలలో రథ సప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. సూర్యజయంతి సందర్భంగా సప్తవాహనాలపై ఊరేగారు శ్రీవారు. భక్తులను కరుణించారు. సప్తాశ్వరూఢుడైన శ్రీవారిని లక్షలాదిమంది భక్తులు దర్శించుకున్నారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు. మంగళవారం తెల్లవారు జామున సూర్యప్రభ వాహనంతో ఈ ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ తెల్లవారు జామున తిరుమల ఆనంద నిలయం వాయువ్య దిశలో ఉన్న మేదరమిట్ట మూలలో తొలుత సూర్యప్రభ వాహనాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. సరిగ్గా 6:38 నిమిషాలకు సూర్య కిరణాలు

Read More
భక్తి

విజయవాడ, కాకినాడ నుంచి కుంభమేళాకు వెళ్తున్నారా ? ఇది మీ కోసమే..!

ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు వివిధ రాష్ట్రాల నుంచి కోట్ల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. పుణ్యస్నానాలు చేసేందుకు పోటీ పడుతున్నారు. అమృత స్నానాలకు అయితే రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తొక్కిసలాట కూడా చోటు చేసుకుంది. ఇందులో 50 మంది వరకూ చనిపోయారు. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి కుంభమేళా కోసం వచ్చే రైళ్లలోనూ రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే క్రమంలో ఏపీలోని విజయవాడ,

Read More
భక్తి

తిరుమల అన్న ప్రసాద భవనంలో టీటీడీ ఈఓ ఆకస్మిక తనిఖీలో..

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం నాడు 75,706 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 23,340 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.34 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఆరు కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో

Read More