జాతీయ స్దాయిలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్ సెషన్ 1 పరీక్షలు ఇవాళ మొదలయ్యాయి. బీఈ, బీటెక్ ప్రవేశాల కోసం తొలిరోజు ఉదయం సెషన్ లో జరిగిన పేపర్ 1 పరీక్షపై నిపుణులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఉదయం షిఫ్ట్ లో పేపర్ 1ను రెండు షిఫ్ట్ లలో నిర్వహించారు. తొలి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకూ నిర్వహించారు.
Leave a Comment