Union Budget 2025 Live Updates: పార్లమెంట్ బడ్జెట్ (Budget) సమావేశాల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) శనివారం (ఫిబ్రవరి 1) లోక్సభలో కేంద్ర బడ్జెట్ 2025ను ప్రవేశ పెట్టారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశ పెట్టడం వరుసగా ఇది 8వసారి కావడం విశేషం. ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభలో ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3.0 పాలనలో వస్తున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్పై దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలు, వేతన జీవుల నుంచి పారిశ్రామిక వర్గాల వరకూ ఎన్నో ఆశలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎడ్యుకేషన్, ఉపాధి వంటి అంశాలపై బడ్జెట్ కేటాంయిపులు, కొత్త నిర్ణయాలు తెలుసుకుందాం..
Budget 2025 Live : విద్యారంగానికి నిర్మలా సీతారామన్ వరాలు.. ఐదేళ్లలో 75 వేల మెడికల్ సీట్లు పెంపు.. అలాగే ఐఐటీల్లోనూ..
