JEE Main Result 2025 NTA : ప్రఖ్యాత విద్యాసంస్థల్లో బీటెక్, బీఈ ప్రవేశాలకు సంబంధించిన JEE మెయిన్ 2025 సెషన్ 1 పరీక్ష ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. Joint Entrance Examination JEE Main ఫలితాల లింక్ వెబ్సైట్లో అందుబాటులోకి రానుంది. రిజల్ట్ లింక్ అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులు తమ స్కోర్కార్డ్లను చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ సెషన్ 1 ఇదే. తాజాగా విడుదలైన ఫలితాల్లో 14 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోరుతో అదరగొట్టారు. వీరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఇద్దరు తెలుగు విద్యార్థులు ఉండటం విశేషం. జేఈఈ మెయిన్ పేపర్ -2 (బీఆర్క్/ బి.ప్లానింగ్ ఫలితాలను తర్వాత ప్రకటించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది.
JEE Mains Result 2025 Live: జేఈఈ మెయిన్ రిజల్ట్ విడుదల.. లింక్ ఇదే
