ప్రతిష్టాత్మక ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. 270 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ చేసిన అభ్యర్థులు అర్హులుగా పేర్కొంది. మరి మీరు కూడా అప్లై చేసుకోండి.ఇండియన్నేవీలోలోని షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) 270 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. అంతేకాక పెళ్లికాని మహిళలు, పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష లేకుండానే రూ. లక్ష జీతంతో జాబ్స్.. మిస్ కావొద్దు
