apollonews.in Blog జాతీయ వార్తలు పుల్వామా ఉగ్రదాడికి ఏడాది.. అమర జవాన్లకు ఈ కోట్స్‌తో నివాళులు అర్పించండి
జాతీయ వార్తలు తాజా వార్తలు

పుల్వామా ఉగ్రదాడికి ఏడాది.. అమర జవాన్లకు ఈ కోట్స్‌తో నివాళులు అర్పించండి

డాది కిందట ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సైనిక వాహనాల కాన్వాయ్‌పై పాకిస్థాన్‌‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40 మంది సైనికులు బలయ్యారు. జమ్ము- శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపురలో 2019, ఫిబ్రవరి 14న సైనికులంతా జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా సాయంత్రం 4 గంటలకు ఈ దాడి జరిగింది. దేశం కోసం నాడు తమ ప్రాణాలను బలిచ్చిన ఆ వీర సైనికులను స్మరిస్తూ.. ఈ మెసేజ్‌లతో నివాళులు అర్పిద్దామా!

Exit mobile version