యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ ఎకానమిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 47 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 12 నుంచి దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. మార్చి 4 చివరితేదీగా పేర్కొంది. పూర్తి వివరాలు మీకోసం..
UPSC లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లై చేశారా..?
