apollonews.in Blog తాజా వార్తలు పాలకొల్లు: సానుకూలంగా రాష్ట్రాల జల వివాదాలు: మంత్రి నిమ్మల
తాజా వార్తలు

పాలకొల్లు: సానుకూలంగా రాష్ట్రాల జల వివాదాలు: మంత్రి నిమ్మల

రాజస్థాన్ ఉదయపూర్ లో 2వరోజు అన్ని రాష్ట్రాల జాతీయస్థాయి ఇరిగేషన్ మంత్రుల సమావేశం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు డీకే శివశంకరం, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో చర్చించామని, జలాల పంపిణీ వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి ఒక ప్రకటనలో తెలియజేశారు.

Exit mobile version