రిపబ్లిక్ డే సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లి కి చెందిన సానబోయిన దేవ హర్షిని ఆదివారం స్వస్థలమైన పూలపల్లి చేరుకుంది పరేడ్ లో పాల్గొనడం మర్చిపోలేని అనుభూతి నిచ్చిందన్నారు. ఆమె ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కొరంగిలోని ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుంది.ఎన్సిసి లో చేరి సీనియర్ అండర్ ఆఫీసర్ గా పని చేస్తుంది. దేవ హర్షి కళాశాల యాజమాన్యం, జే ఎన్ టి యు, కాకినాడ అధ్యాపకులు సత్కరించాసి లో చేరి సీనియర్ అండర్ ఆఫీసర్ గా పని చేస్తుంది. దేవ హర్షి కళాశాల యాజమాన్యం, జే ఎన్ టి యు, కాకినాడ అధ్యాపకులు సత్కరించారు.
