తాడేపల్లిగూడెం లో నేతాజీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న లయన్ గట్టిo మాణిక్యాలరావు..యువత ను జాగృతి పరుస్తూ ఆజాద్ హిందూ పౌజ్ స్థాపించి అనేక రకాలుగా దేశ సేవలుకు పురిగొల్పిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని భారత ప్రభుత్వం శౌర్య దినోత్సవం గా వేడుక జరుపుకోవడం విశేషం
Leave a Comment