September 1, 2025

Devi

తాజా వార్తలు

పాలకొల్లు: పెళ్లి వేడుకలో లోకేష్, భువనేశ్వరి, నిమ్మల.

హైదరాబాద్ ఫోర్ట్ గ్రాండ్ కన్వెన్షన్ లో బీద రవిచంద్ర గారి కుమారుడు గోకుల్ రిష్వంత్ & దివిజ ల వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి ఆదివారం మంత్రి నారా లోకేష్, నారా భువనేశ్వరి

Read More
తాజా వార్తలు

పాలకొల్లు: భాదిత కుటుంబానికి ‘మనకోసం మనం’ సహాయం

పోడూరు మండలం జిన్నూరులో నిరుపేద కుటుంబానికి చెందిన వ్యవసాయ కూలీ, కౌరు అప్పారావు భార్య నాగమణి (45), ఇటీవల అనారోగ్యంతో మరణించింది. విషయం తెలుసుకున్న మనకోసం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు

Read More
భక్తి

ఈ నెల 5 నుంచి ఒంటిమిట్ట ఆలయంలో

Tirumala: కడప జిల్లా ఒంటిమిట్టలో గల చారిత్రాత్మక శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో ఈ నెల 5వ తేదీన మహా సంప్రోక్షణ ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ

Read More
తాజా వార్తలు

విజయవాడ-చిలకలూరిపేట మధ్య ప్రయాణికులకు NHAI గుడ్ న్యూస్..!

కోల్ కతా-చెన్నై జాతీయరహదారిపై విజయవాడ నుంచి చిలకలూరిపేట మధ్య ప్రయాణాలు చేసే వారికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ ఏ ఐ) గుడ్ న్యూస్ చెప్పింది. నానాటికీ రద్దీగా

Read More
ఆరోగ్యం

ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు ఇవే… జాగ్రత్త!

ప్రస్తుత సమాజంలో క్యాన్సర్ అనేది ప్రజలను భయపెడుతున్న పరిస్థితి ఉంది. లంగ్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్, లివర్ క్యాన్సర్ ఇలా రకరకాల క్యాన్సర్లతో ప్రజలు బాధపడుతున్నారు. అయితే క్యాన్సర్ లక్షణాలు ఎప్పుడు

Read More
తాజా వార్తలు

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..! కూటమికి టెన్షన్..?

తాజాగా ఏపీ శాసనమండలిలో ఖాళీ అవుతున్న మూడు సీట్లకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇందులో రెండు గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ సీట్లతో పాటు మరో టీచర్స్ ఎమ్మెల్సీ

Read More
ఎడ్యుకేషన్ & కెరీర్

ఏపీలో మొదలైన ఇంటర్ పరీక్షలు-ఆ నిబంధన పక్కాగా అమలు..!

ఏపీలో ఇంటర్ మీడియట్ పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్ధులు ఈ పరీక్షలు రాస్తున్నారు. మొత్తం 10.58 లక్షల మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.

Read More
ఆరోగ్యం

ఇది పండు కాదు..అమృతం, ఒక్కసారి తిన్న జన్మ ధన్యమే

అవకాడో (Avocado) అనేది పెర్సియా అమెరికానా (Persea americana) అనే చెట్టు నుండి వచ్చే పండు. ఇది మధ్య మెక్సికో ప్రాంతానికి చెందినది. దీనిని వెన్న పండు అని కూడా అంటారు.అవకాడో

Read More
తాజా వార్తలు

ప. గో. జిల్లాలో 69. 80 శాతం ఓటింగ్

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. పశ్చిమగోదావరిలో 70,052 మంది ఓటర్లకు 48,893 మంది ఓటింగ్ లో పాల్గొనగా 69.80 శాతం నమోదైంది. అదేవిధంగా

Read More
తాజా వార్తలు

పాలకొల్లులో పవర్ కట్

పాలకొల్లులో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరా నిలుపుతున్నట్లు ఆ శాఖ ఏఈ కె మధు కుమార్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 33/11

Read More